పద్యం, కవిత ఒక విభాగం, పాట మరో విభాగం. రెండు విభాగాలకు విడి విడిగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, పది విశిష్ట బహుమతులు ఉంటాయి. ప్రథమ బహుమతి 51,116/- (ఒకరికి) ద్వితీయ బహుమతి 21,116/- (ఒకరికి) తృతీయ బహుమతి 11,116/- (ఒకరికి) విశిష�
పల్లవి: పల్లె పల్లెనా పొద్దు పొడుపురా.. పచ్చని మాగాణమయ్యి పులకరించెరా! శెరువు నిండెరా శెల్క పండెరా.. ఇది చంద్రశేఖరన్న మిషన్ కాకతీయరా! పనులు పెరిగి వలసలన్నీ ఆగిపోయెరా పసిడి వనములాగ ఊరు మెరిసిపోయెరా పంటసేల
ఆ:వె కేసియారు వెంట కెరటాలవలె జనుల్ కలసిమెలసి పోరు సలిపినారు నాటి పోరు పలము మేటి తెలంగాణ మరువలేము మిమ్ము మాన్యవర్య! ఆ:వె మేలు చేయదలచి మిషను భగీరథ పేరుపెట్టె తాగు నీరుకొరకు మనసు మంచిదైన మార్గంబు దొరకును మర
అమావాస్యదో పక్షం పౌర్ణమిదో సగం అది ఖగోళ వైనం.. నా తెలంగాణ తద్భిన్నం! అరవయ్యేండ్ల చీకట్లకు మంగళం ఎనిమిదేండ్లుగా వెన్నెల మయం… నిన్న మొన్నటి.. నేటి రేపటి తరం రంది లేని బతుకుల తీరం ఎన్నో ఉపాయాల ఫలితం… వెలిత�
పల్లవి: తెలుగు రాష్ట్రము ఇది తెలంగాణ రాష్ట్రము తెలుసుకొంటె దేశంలో ఇదే కదా శ్రేష్ఠము ॥తెలుగు॥ చరణం: చెరువు నీరు నిండగా చేను చెలక పండగా కాకతీయ పథకము పసిడి పంట పండగా వృద్ధులకు ఆసరా సేదతీర్చె మెండుగా కల్యాణల�
చీమలన్నీ కలిసి పాములకు వణుకు పుట్టించినయ్ గడ్డిపోచలన్నీ కలిసి అహంకారాన్ని బంధించినయ్! ఎడారి తలపించిన చోటే ఎద నిండా నీటిని నింపుతోంది కరువు తాండవమాడిన చోటే కడుపు నిండా అన్నం పెడుతోంది! ప్రతి తల్లి ముఖ�
పల్లవి: తల్లీ.. నీ ఘనకీర్తి చరిత పుటలో నిలిచినదమ్మా జననీ… నీ ప్రగతిపథం హిమశిఖరం తాకినదమ్మా ఇదే.. మా తెలంగాణ అభివృద్ధికి ఇది చిరునామా సగర్వంగా చాటిచెప్పుకొనే పర్వదినం ఇదేనమ్మా… చరణం: మారుమూల పల్లెల్లో మ�