జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల తనిఖీ, బయోమెట్రిక్ హాజరు విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకొన్నది. పరీక్ష రాసే సమయంలో టాయిలెట్ బ్రేక్కు వెళ్లి వచ్చిన ప్రతిసారి కూడా అభ్య�
కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) పీజీ -2024 షెడ్యూల్ విడుదలైంది. సీయూఈటీ ప్రవేశ పరీక్షలను 2024 మార్చి 11 నుంచి 28 వరకు నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. వచ్చే ఏడాద�
దేశవ్యాప్తంగా సైనిక స్కూల్స్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పరీక్షల తేదీ మారింది. వచ్చే విద్యా సంవత్సరంలో (2024-25) ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE 2024) ష�
UGC NET | జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష బుధవారం ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా 292 పట్టణాల్లో పరీక్షను ని�
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష బుధవారం ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా 292 పట్టణాల్లో పరీక్షను నిర్వహిస్తారు.
ఈ ఏడాది సైనిక్ స్కూళ్లలో 6, 9 తరగతుల ప్రవేశాలకు బుధవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు డిసెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవ�
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Main- 2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్ 1న)�
NEET | 2024 -25 విద్యాసంవత్సరానికి సంబంధించి పలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల క్యాలెండర్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జేఈఈ మెయిన్, నీట్, సీయూఈటీ, నెట్ వంటి పరీక్షల తేదీలను వెల్లడించింది.
న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) పీజీ-2023 ఫలితాలు గురువారం రాత్రిలోపు లేదా శుక్రవారం ఉదయం విడుదల చేయనున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ జగదీశ్కుమార్ వె
వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) యూజీ ఆదివారం జరుగనుంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 18.72 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 499 నగరాలు, పట్టణాలు సహా విదేశాల్లో పరీక్ష కే�
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 సెషన్-2 (JEE Main Session- 2) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్ట
విదేశాల్లోని భారతీయులు (ఓసీఐ), భారతీయ మూలాలున్న (పీఐవో) కార్డుదారులకు సంబంధించి నీట్ యూజీ పరీక్ష అర్హత ప్రమాణాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సవరణలు చేసింది. ‘భారతీయులు, ఎన్నారైలు, ఓసీఐలు, ఐపీఓలు,