ఓవైపు నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, పలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది.
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ వివాదంపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీయేకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగ
Supreme Court | నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు/మైగ్రేషన్స్ను సెప్టెంబరు 30 నాటికి రద్దు చేసుకున్న విద్యార్థులకు వారు చెల్లించిన ఫీజును పూర్తిగా తిరిగి ఇచ్చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలి
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ - యూజీ పరీక్షపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. పరీక్షా సమయం కోల్పోయారనే కారణంతో 1,563 మంది విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులను ఉపసంహరించుకుంటున్న�
నీట్ పరీక్షలో 1500 మందికి పైగా విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎడ్యుటెక్ సంస్థ ‘ఫిజిక్స్ వాలా’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలఖ్ పాండే బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మరోసారి పేర్కొన్నది. పరీక్ష పవిత్రతను కాపాడటంలో ఎలాంటి రాజీ లేదని పురుద్ఘాటించింది.
నాడు సేవగా భావించిన వైద్యం నేడు వ్యాపారంగా మారింది. ఫలితంగా వైద్య విద్యలో నాణ్యత కొరవడింది. వ్యాపారమే పరమావధిగా భావించే ప్రైవేటు కళాశాలలు, యూనివర్సిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో వైద్య విద్య పెద
NEET | దేశవ్యా్ప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకు
NEET UG 2024 | నీట్ యూజీ 2024 పరీక్షలో 67 మంది విద్యార్థులు ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షలో మొత్తం 180 పశ్నలు ఉంటాయి. ఒక్కో సరైన సమాధానానికి 4 మార్కులు వస్తాయి. అన్ని స
వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని పలు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. రికార్డు స్థాయిలో ఏకంగా 67 మందికి టాప్ ర్యా�