CUET UG 2026 | కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లో సాంకేతిక సమస్య వల్ల కొందరు అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆ అభ్యర్థులకు మరో అవకాశం ఇస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది.
CUET UG 2026 | దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG 2026) నిర్వహణలో ఆలస్యం జరిగింది. శనివారం రెండో షిఫ్ట్లో జరుగాల్సిన పరీక్షపై ఎక్కువ ప్రభావం చూపింది.
NEET : దేశంలో అత్యంత కష్టమైన సివిల్స్ పరీక్షలు నిర్వహించే యూపీఎస్సీకి సంబంధించిన పేపర్లు ఒక్కసారి కూడా లీక్ కాలేదని, ఈ విషయంలో యూపీఎస్సీని చూసి నేర్చుకోవాలని ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)కి సుప్రీ�
CUET-UG 2026: యూనివర్సిటీ అడ్మిషన్స్ కోసం నిర్వహించే సీయూఈటీ-యూజీ-2026 పరీక్ష కొత్త తేదీలను ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేసింది. పరీక్షలకు చెందిన కొత్త తేదీలతో పాటు అడ్మిట్ కార్డుల వివరాలను
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. 2024 పేపర్ లీక్ కేసుకు సంబంధించి పలు మార్గదర్శకాలు అందినప్పటికీ ఎన్టీఏ ఎటువంటి గుణపాఠాలు నేర్చుక�
ఈ నెల 28న జరగాల్సిన ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) యూజీ- 2026’ పరీక్ష వాయిదా పడింది. ఆ రోజు రెండు షిఫ్ట్ల్లో నిర్వహించాల్సిన పరీక్షను వాయి దా వేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్
నీట్ యూజీ ప్రశ్నపత్రం ఎలా లీక్ అయ్యిందంటూ జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఉన్నత అధికారులను పార్లమెంటరీ కమిటీ ఎంపీలు నిలదీశారు. తమ వ్యవస్థ ద్వారా ఆ పేపర్ లీకేజీ జరగ లేదని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నద
NTA : 'నీట్' యూజీ ప్రశ్నప్రత్రం లీకేజీపై విమర్శలు వస్తున్న వేళ ఎన్టీఏ (NTA) అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. నీట్ పేపర్ లీకవ్వలేదని, కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయని పార్లమెంటరీ స్థా�
జాతీయ స్థాయిలో ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశి
NEET : దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్- యూజీ(NEET UG) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారి పీవీ కులకర్ణి(PV Kulkarni) అరెస్టయ్యాడు. రసాయన శాస్త్రంలో లెక్చరర్ అయిన ఆయనను పుణేలో శుక్రవారం సీబీఐ అధికారులు అదుపులోకి �
NEET UG 2026: నీట్ రీ ఎగ్జామినేషన్ తేదీని ప్రకటించారు. జూన్ 21వ తేదీ ఆదివారం ఆ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ చెప్పింది. ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్ని తెలిపింది. మే 3వ తేదీ జరిగిన నీట్
నీట్ యూజీ పరీక్ష-2026 పేపర్ లీకేజీ, పరీక్ష రద్దును నిరసిస్తూ బుధవారం హైదరాబాద్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహన
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను ఎన్టీఏ రద్దు చేయడంతో ఎన్ఎస్యూఐ, ఐవైసీ, ఎస్ఎఫ్ఐ, రాష్ట్ర కాంగ్రెస్ విభాగాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు బుధవారం తీవ్రరూపం �