Neet UG-2024 | నీట్ అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. పేపర్ లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ
నీట్ యూజీ (NEET UG) రీటెస్ట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. గ్రేస్ మార్కులు, పేపర్ లీక్ సమస్య వల్ల 1563 మంది అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహించింది. తాజాగా వారికి ఫలితాలతోపాటు ర్యా�
NEET Issue : నీట్ పరీక్షల వివాదంపై కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. నీట్ రగడపై పార్లమెంట్ వేదికగా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు.
పేపర్ లీక్ నేపథ్యంలో రద్దయిన యూజీసీ నెట్ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కొత్త తేదీలను ప్రకటించింది. ఆగస్టు 21-సెప్టెంబర్ 4 మధ్య పరీక్ష నిర్వహించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈసారి ఆన
గ్రేస్ మార్కులు తొలగించిన 1,563 విద్యార్థులకు ఆదివారం నీట్-యూజీ పరీక్షను ఎన్టీఏ మరోసారి నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏడు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది.
NTA | నీట్ యూజీ 2024 పరీక్షా పత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో సమూల మార్పులు తీసుకు రానున్నదని తెలుస్తున్నది.
NEET | నీట్ యూజీ పేపర్ లీకేజీ వివాదాల నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. నీట్ నిర్వహణలో అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీట్ వ్యవహారంపై విచారణ మొదలుపెట్టిన సీబీఐ.. బిహార్�
NEET PG | దేశవ్యాప్తంగా రేపు జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే ) వాయిదా వేసింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భ�
NEET Issue : నీట్ రగడ, యూజీసీ-నెట్ పరీక్ష రద్దు అంశాలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. నీట్ పరీక్షల నిర్వహణలో అక్రమాలతో పాటు యూజీసీ-నెట్ ఎగ్జాం రద్దు వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి �
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్ వల్ల దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. గత రెండు, మూడేండ్ల టాప్-100 ర్యాంకులను పరిశీలిస్తే.. ఈ విషయం స్పష్టమవుతుంది.