అమెరికాలో ఇటీవల వెలువడిన గణాంకాలు.. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుంటుందున్న అనుమానాల్ని కలిగించడంతో గతవారం డాలర్ ఇండెక్స్ పతనం కావడం, బంగారం భారీగా పెరగడం జరిగింది.
మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతో మెటల్, ఎనర్జీ, రియల్టీ స్టాకులు అత్యధికంగా నష్టపోయాయి.
Adani Group | కేంద్రంలోని బీజేపీ సర్కారుకు దేశ ప్రజల ఆర్థిక ప్రయోజనాల కంటే, కార్పొరేట్ల బాగే ధ్యేయంగా మారిపోయింది. అందుకే, ఇప్పటికే, రూ. 12 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయిన అదానీ గ్రూప్ కంపెనీలను.. నే�
అదానీ గ్రూప్ షేర్ల పతనానికి తోడు అమెరికా ఫెడ్ మరింతగా వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలతో గతవారం ఐదు ట్రేడింగ్ రోజులూ దేశీ మార్కెట్ పతనాన్ని చవిచూసింది.
డిసెంబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా జరిగిన షార్ట్ కవరింగ్తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించినందున గతవారం స్టాక్ సూచీలు కొంతమేరకు కోలుకున్నా�
గత వారపు అంచనాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్ కరెక్షన్ బాటలో నడిచింది. కొవిడ్, అమెరికా వడ్డీ రేట్ల పట్ల భయాలతో ఎన్ఎస్ఈ నిఫ్టీ వారం మొత్తంమీద 462 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసి 17,807 పాయింట్ల వద్ద ముగిసి�
Stock markets | కరోనా మహమ్మారి స్టాక్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బకొట్టింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. ఇప్పటికే గత మూడు సెషన్ల
రిజర్వు బ్యాంక్ మరోసారి గోల్డ్ బాండ్లను జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సిరీస్-3లో భాగంగా ఈ నెల 19 నుంచి 23 వరకు సావరిన్ గోల్డ్ బాండ్లను విక్రయించనున్నది. అలాగే నాలుగో విడుత వచ్చే ఏడాది మార్చి 6 నుంచి
ఒకవైపు రూపాయి విలువ అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోవడం, అమెరికాలో వడ్డీ రేట్లు భారీగా పెరుగుతాయన్న సంకేతాలు అందడం, మరో వైపు అంతర్జాతీయంగా క్రూడ్, బంగారం ధరలు దిగిరావడం వంటి ప్రతికూల, సానుకూలాంశాలతో గతవారం
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కో-లొకేషన్ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆ ఎక్సేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను మరో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్ట్ చేసింది. కో-లోకేషన
దేశీయంగా రూపాయి విలువ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గినా గత కాలమ్లో సూచించిన రీతిలోనే క్రితం వారం ప్రారంభంలోనే నిఫ్టీ ర్యాలీ జరిపి 15,927 పాయింట్ల గరిష్ఠాన్ని అందుకుంది. అయితే శుక్రవారం అనూహ్యంగా కేంద్ర ప్రభు
ముంబై: జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ఇవాళ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఎల్ఐసీ షేర్లను ఇవాళ ఉదయం లిస్టింగ్ చేశారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎన్ఎస్ఈ)లో ఇవాళ ఎల్ఐస�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వచ్చే నెలలో వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచుతామన్న సంకేతాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నుంచి రావడం ఒక్కసారిగా మార్కెట్లో అలజడ�