ఆరు రోజుల ట్రేడింగ్తో ముగిసిన గత వారం ప్రథమార్ధంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 22,124 పాయింట్ల కొత్త రికార్డు స్థాయిని చేరినంతనే, హఠాత్ పతనాన్ని చవిచూసి 21,286 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. తిరిగి కోలుకున్నా.. 309 పాయి�
డిసెంబర్ చివరివారంలో బలమైన ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ జనవరి 1న 21,834 పాయింట్ల కొత్త రికార్డుస్థాయిని తాకింది. అటుతర్వాత నాలుగు రోజులూ కేవలం 250 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యి, చివరకు 21,711 పాయింట
విదేశాల్లో ఉంటూ భారత్ను బెదిరిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి రెచ్చిపోయాడు. భారత దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తానని, మార్చి 12 నుంచి బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల�
ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ లిస్టింగ్ రోజే అదరగొట్టింది. ఇష్యూ ధర కంటే 29 శాతం అధికంగా ముగిసింది. రూ.710 ధరతో ప్రవేశించిన షేరు ఇంట్రాడేలో 38.83 శాతం వరకు పెరిగింది. చివర్లో రూ.677.10 వద్ద ముగిసింది.
సావరిన్ గోల్డ్ బాండ్లను రిజర్వు బ్యాంక్ మళ్లీ జారీ చేసింది. సోమవారం నుంచి ఐదురోజులపాటు అందుబాటులో ఉండనున్న ఈ బాండ్ల గ్రాము ధరను రూ.6,199గా నిర్ణయించింది.
కఠిన ద్రవ్య విధానం కొనసాగుతుందంటూ యూఎస్ ఫెడ్ ప్రెసిడెంట్ జెరోమ్ పొవెల్ ప్రకటించడం, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్రతరం కావడంతో గతవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ గరిష్ఠస్థాయిలో స్థిరపడలేకపోయింది.
వరుసగా ఐదు వారాల పాటు నష్టపోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం ఎట్టకేలకు 170 పాయింట్ల లాభంతో 19.435 పాయింట్ల వద్ద ముగిసింది. యూఎస్లో వెలువడిన పలు ఆర్థిక గణాంకాలతో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుదలకు బ్రేక్ వేస్తుందన్న అంచ
రిజర్వ్బ్యాంక్ పాలసీలో వడ్డీ రేట్లు యథాతథంగా అట్టిపెట్టినా, సీఆర్ఆర్ రూపంలో బ్యాంక్ల నుంచి అదనపు నిధుల్ని తీసుకోవడం, ద్రవ్యోల్బణం అంచనాల్ని పెంచడంతో పాటు ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్కావడం
భారత్ స్టాక్ మార్కెట్ను బ్యాంక్ ఆఫ్ అమెరికా (బొఫా) అప్గ్రేడ్ చేసింది. అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలు లేకపోవడం, భారత్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం వంటి సానుకూల అంశాల కారణంగా ఈ ఏడాది డ�
ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు సన్నగిల్లడం, కమోడిటీ ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం దిగిరావడం తదితర సానుకూలాంశాల నేపథ్యంలో గత వారం మార్కెట్ ర్యాలీ జరపగలిగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో 18,314 పాయింట
అమెరికాలో ఇటీవల వెలువడిన గణాంకాలు.. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుంటుందున్న అనుమానాల్ని కలిగించడంతో గతవారం డాలర్ ఇండెక్స్ పతనం కావడం, బంగారం భారీగా పెరగడం జరిగింది.
మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతో మెటల్, ఎనర్జీ, రియల్టీ స్టాకులు అత్యధికంగా నష్టపోయాయి.
Adani Group | కేంద్రంలోని బీజేపీ సర్కారుకు దేశ ప్రజల ఆర్థిక ప్రయోజనాల కంటే, కార్పొరేట్ల బాగే ధ్యేయంగా మారిపోయింది. అందుకే, ఇప్పటికే, రూ. 12 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయిన అదానీ గ్రూప్ కంపెనీలను.. నే�