Stock markets | కరోనా మహమ్మారి స్టాక్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బకొట్టింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. ఇప్పటికే గత మూడు సెషన్ల
రిజర్వు బ్యాంక్ మరోసారి గోల్డ్ బాండ్లను జారీ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సిరీస్-3లో భాగంగా ఈ నెల 19 నుంచి 23 వరకు సావరిన్ గోల్డ్ బాండ్లను విక్రయించనున్నది. అలాగే నాలుగో విడుత వచ్చే ఏడాది మార్చి 6 నుంచి
ఒకవైపు రూపాయి విలువ అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోవడం, అమెరికాలో వడ్డీ రేట్లు భారీగా పెరుగుతాయన్న సంకేతాలు అందడం, మరో వైపు అంతర్జాతీయంగా క్రూడ్, బంగారం ధరలు దిగిరావడం వంటి ప్రతికూల, సానుకూలాంశాలతో గతవారం
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కో-లొకేషన్ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆ ఎక్సేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను మరో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్ట్ చేసింది. కో-లోకేషన
దేశీయంగా రూపాయి విలువ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గినా గత కాలమ్లో సూచించిన రీతిలోనే క్రితం వారం ప్రారంభంలోనే నిఫ్టీ ర్యాలీ జరిపి 15,927 పాయింట్ల గరిష్ఠాన్ని అందుకుంది. అయితే శుక్రవారం అనూహ్యంగా కేంద్ర ప్రభు
ముంబై: జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ఇవాళ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఎల్ఐసీ షేర్లను ఇవాళ ఉదయం లిస్టింగ్ చేశారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎన్ఎస్ఈ)లో ఇవాళ ఎల్ఐస�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వచ్చే నెలలో వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచుతామన్న సంకేతాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నుంచి రావడం ఒక్కసారిగా మార్కెట్లో అలజడ�
ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,593 కోట్ల నికర లాభాన్ని గడించింది.
న్యూఢిల్లీ: జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ సీఈవో చిత్ర రామకృష్ణను 14 రోజుల జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. స్టాక్ మార్కెట్లో అవకతవకలు జరిగిన కేసులో ఆమెను సీబీఐ విచారిస్తున్న విషయం తెలిస�
చాలా ప్రభుత్వ రంగ సంస్థలు, రెగ్యులేటరీ ఏజెన్సీలు, బ్యాంక్ల చైర్మన్లు, ఎండీలు, సీఈవోలు వీలైనంతకాలం పదవిలో కొనసాగాలని కోరుకుంటారు. రెండో టెర్మ్, మూడో టెర్మ్ పునర్నియామకానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు