ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,593 కోట్ల నికర లాభాన్ని గడించింది.
న్యూఢిల్లీ: జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ సీఈవో చిత్ర రామకృష్ణను 14 రోజుల జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. స్టాక్ మార్కెట్లో అవకతవకలు జరిగిన కేసులో ఆమెను సీబీఐ విచారిస్తున్న విషయం తెలిస�
చాలా ప్రభుత్వ రంగ సంస్థలు, రెగ్యులేటరీ ఏజెన్సీలు, బ్యాంక్ల చైర్మన్లు, ఎండీలు, సీఈవోలు వీలైనంతకాలం పదవిలో కొనసాగాలని కోరుకుంటారు. రెండో టెర్మ్, మూడో టెర్మ్ పునర్నియామకానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు
పన్ను ఎగవేత, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై తనిఖీలు హిమాలయ యోగితో చిత్ర రహస్య సమాచారం పంచుకున్నట్టు ఆరోపణలు ముంబై: జాతీయ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ, సీఈవో చిత్ర రామకృష్ణ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ (ఐట�
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లపై బేర్ పట్టు కొనసాగడంతో మార్కెట్లు విలవిల్లాడాయి. చిన్న, మధ్యతరహా, లార్జ్ క్యాప్ అన�
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలు మూటగట్టుకున్నాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్లు నష్టాల బాటలోనే కొనసాగుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాళ కూడా
ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 ఇండెక్స్ 2022లో మరింత పెరుగుతుందని, 20,800 పాయింట్ల రికార్డు స్థాయిని చేరుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రస్తుతం నిఫ్ట�
ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎస్సీఈ ,ఎన్ఎస్ఈ అంతరాయాలను నివారించడానికి నూతన మార్గదర్శకాలను రూపొందించాయి. సభ్యుల సాంకేతిక లోపాలను సరిచేయడానికి సమగ్ర మార్గదర్శకాలను తయారుచేశాయి. సాంకేతిక లోపంపై సమాచార
ముంబై: ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన పేటీఎంకు భారీ షాక్ తగిలింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోకి అరంగేట్రం చేసిన రోజే.. పేటీఎం షేర్లు 26 శాతం పడిపోయాయి. ఎన్ఎస్ఈ వద్ద రూ.1950 వద్ద పేటీఎం ట్రేడ�