గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డుల మోత మోగించాయి. వరుస ట్రేడింగ్ సెషన్లలో ఆకర్షణీయ లాభాలనే అందుకున్నాయి. అయితే చివరి రోజున మాత్రం మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఫలితంగా సూచీలు నయా ఆల్టై
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు మెజారిటీ ట్రేడింగ్ సెషన్లలో లాభాలనే అందుకుని రికార్డు స్థాయిల్లో కదలాడాయి. అయితే ఆఖర్లో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సూచీలు ఆల్టైమ్ హైల్లో స్థిరపడలేకపోయాయ
రిటైల్ ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్ మార్గంలో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులే ఉత్తమమని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) చీఫ్ ఆశిశ్కుమార్ చౌహాన్ సూచించారు. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర
డీప్ఫేక్ వీడియోలతో జాగ్రత్తగా ఉండాలని మదుపరులను ఎన్ఎస్ఈ హెచ్చరించింది. ఈ క్రమంలోనే తమ ఎండీ, సీఈవో ఆశిశ్కుమార్ చౌహాన్ పెట్టుబడి సలహాలను ఇస్తున్నట్టు వస్తున్న ఆడియో, వీడియో క్లిప్లను నమ్మవద్దని.
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. తీవ్ర ఒడిదొడుకులకు లోనైనా.. మదుపరులు పెట్టుబడులకే మొగ్గారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సె�
Sebi - NSE | డెరివేటివ్స్ సెగ్మెంట్లో ట్రేడింగ్ టైం పొడిగించాలన్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) చేసిన ప్రతిపాదనను స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ పక్కన బెట్టింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు భారత మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ సుమారు 570 పాయి�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం గణాంకాలు పెరగడంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపును పక్కకు పెట్టవచ్చన్న అంచన�
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఖాతాలో ఓ అరుదైన ఘనత చేరింది. బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ హెవీ వెయిట్ షేర్ల సంస్థ మార్కెట్ విలువ.. మంగళవారం ఏకంగా రూ.20 లక్షల కోట్లను దాటేసింది. ఇం�
ఆరు రోజుల ట్రేడింగ్తో ముగిసిన గత వారం ప్రథమార్ధంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 22,124 పాయింట్ల కొత్త రికార్డు స్థాయిని చేరినంతనే, హఠాత్ పతనాన్ని చవిచూసి 21,286 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. తిరిగి కోలుకున్నా.. 309 పాయి�