Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. శుక్రవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 496 పాయింట్లు లబ్ధి పొందడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.05 లక్షల కోట్లు పెరిగింది.
Stocks | మకర సంక్రాంతి నాడు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు నెలకొల్పాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 759 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 205 పాయింట్లు లబ్ధితో ముగిశాయి.
Stock Markets | ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇంట్రా డే ట్రేడింగ్ లో ఇటు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 72,721 పాయింట్లతో, అటు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 21,928 పాయింట్లతో కొత్త రికార్డుల�
యూఎస్, యూరప్ మార్కెట్లలో నెలకొన్న బలమైన అప్ట్రెండ్ను అనుసరిస్తూ విదేశీ ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్ జరపడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ రికార్డు గరిష్ఠస్థాయికి చేరింది. వారం మొత్తంమీద 473 పాయింట్ల భారీ లాభంత�
వరుసగా రెండోవారం సైతం ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,875 పాయింట్ల గరిష్ఠస్థాయిని చేరిన తర్వాత అమ్మకాల ఒత్తిడిని చవిచూసింది. చివరకు 63 పాయింట్ల లాభంతో 19,795 పాయింట్ల వద్ద ముగిసింది.
అధిక వడ్డీ రేట్ల వ్యవస్థ దీర్ఘకాలం కొనసాగుతుందన్న భయాల నడుమ.. గత వారం ప్రథమార్ధంలో నిలువునా పతనమైన ఈక్విటీ మార్కెట్ ద్వితీయార్ధంలో అంతేవేగంగా కోలుకున్నది. తొలుత 19,333 పాయింట్ల కనిష్ఠస్థాయికి తగ్గిన ఎన్�
దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. విదేశీ నిధులు తరలిపోతుంటడం, అమెరికా, ఆసియా మార్కెట్ల బలహీనంగా ట్రేడవడం సూచీల నష్టాలకు ప్రధాన కారణం.
ఫెడ్ ఫీవర్ భారత్ మార్కెట్లను ఇంకా పట్టిపీడిస్తున్నది. ఫలితమే వరుస నాలుగు రోజుల నష్టాలు. శుక్రవారం రోజంతా 500 పాయింట్ల శ్రేణిలో లాభనష్టాల మధ్య దోబూచులాడిన బీఎస్ఈ సెన్సెక్స్ తుదకు 221 పాయింట్లు పతనమై 66,009
Stock Markets | వరుసగా మూడు రోజులపాటు భారీ నష్టాల్ని చవిచూసిన మార్కెట్ శుక్రవారం అంతర్జాతీయ సానుకూల సంకేతాల కారణంగా కొంతవరకూ కోలుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 480 పాయింట్ల లాభంతో 65,721పాయింట్ల వద్ద ముగిసింది.
గతవారం ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 20,000 సమీపం నుంచి వెనుతిరిగి, చివరకు 19,745 వద్ద నిలిచింది. వీకెండ్లో వచ్చిన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాలు ఈ సోమవారం హెచ్చుతగ్గులకు గురిచేస్తాయని, అటుతర్వాత జూలై 26న �