దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ భారీగా లాభపడ్డాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు ఒక్క శాతంమేర లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 582.87 పాయింట్లు అధికమై నాలుగు వా�
అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం చల్లారడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్వేస్తుందన్న అంచనాలు నెలకొనడంతో గతవారం ప్రపంచ మార్కెట్లలో హఠాత్తుగా సానుకూల ట్రెండ్ ఏర్పడింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల అండతోపాటు దేశీయ బ్లూచిప్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రిస్ భారీగా లాభపడంతో సూచీలు కదంతొక్కాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి రోజు శుక్రవారం మార�
బ్యాంకింగ్ సంక్షోభం కొనసాగుతున్నా, అమెరికా ఫెడ్ పావు శాతం రేట్ల పెంచడంతో పాటు ఈ ఏడాది మరో పెంపు ఉంటుందన్న సంకేతాలివ్వడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 155 పాయింట్ల నష్టంతో 16,945 పాయింట్ల వద్ద ముగిసింది.
గత వారం మార్కెట్లో ఒడిదుడుకులు తగ్గడంతో నెమ్మదిగా 5 వారాల శ్రేణి నుంచి సూచీలు బ్రేక్అవుట్ జరిపినప్పటికీ, అది విఫలమయ్యింది. గురువారం 18,135 పాయింట్ల గరిష్ఠస్థాయి వరకూ పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ వారాంతంలో 18,000
అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న అమెరికా ఫెడ్ అధికారుల ప్రకటనలు, అమెరికా, యూరప్ల్లో ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయాలు, కార్పొరేట్ల ఫలితాల నేపథ్యంలో గతవారం ప్రపంచ మార్కెట్లతో పాటే భారత్ సూచీలు హెచ్చుతగ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. ఈ ఏడాదిలో మరిన్నిసార్లు వడ్డీరేట్లను పెంచకతప్పదని అమెరికా ఫెడరల్ రిజర్వు ఇచ్చిన సంకేతాలు మార్కెట్లను పతనం వైపు నడిపించాయి.
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ సమావేశాల మినట్స్ విడుదలకానుండటంతో మదుపరులు ముందు జాగ్రత్తగా లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.
ఎన్ఎస్ఈ నిఫ్టీ కొత్త రికార్డుస్థాయికి పెరిగిన తర్వాత లాభాల స్వీకరణ జరుగుతున్న నేపథ్యంలో గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 1.1 శాతం మేర నష్టపోయి 18,497 పాయింట్ల వద్ద ముగిసింది.
అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు తక్కువ మోతాదులోనే ఉంటుందంటూ ఫెడరల్ రిజర్వ్ కమిటీ మీటింగ్ మినిట్స్ ద్వారా వెల్లడికావడంతో గత వారం ఆ దేశపు సూచీల ర్యాలీ ప్రభావం ఇక్కడ కూడా కన్పించింది.