Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా చిల్లర ద్రవ్యోల్బణం గణాంకాలు, వడ్డీరేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Stocks | ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఒక్కరోజే రూ.30 లక్షల కోట్ల మదుపర్ల సంపద హరించుకుపోయింది.
గత వారం స్టాక్ మార్కెట్లు రికార్డులతో అదరగొట్టినా.. పడుతూ లేస్తూనే సాగాయి. కొత్త గరిష్ఠాల వద్ద మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. ఫలితంగా ఈ వారం కూడా లాభాల స్వీకరణకు వీలుందన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల �
400 లక్షల కోట్లపైకి..
బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ తొలిసారి రూ.400 లక్షల కోట్ల ఎగువన ముగిసింది. గత ఏడాది జూలైలో రూ.300 లక్షల కోట్ల మార్కును తాకిన విషయం తెలిసిందే. కేవలం 9 నెలల్లోనే మదుపరుల సంపద రూ.100 లక్షల క
గత కాలమ్లో సూచించిన రీతిలోనే ఎన్ఎస్ఈ నిఫ్టీ పటిష్ఠంగా బౌన్స్కావడమే కాదు.. వారంలో చివరిరోజున 22.127 పాయింట్ల వద్ద మరో కొత్త రికార్డుస్థాయిని నెలకొల్పింది. అయితే అక్కడ్నుంచి వేగంగా తగ్గి 21,854 పాయింట్ల వద్ద
గత కాలమ్లో సూచించినట్టే జనవరి 25 తో ముగిసిన 3 రోజుల ట్రేడింగ్ వారంలో మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులకు లోనైంది. తొలుత 21,716 పాయింట్ల గరిష్ఠస్థాయికి పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ వెనువెంటనే 21,137 పాయింట్ల కనిష్ఠానికి ప�
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. శుక్రవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 496 పాయింట్లు లబ్ధి పొందడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.05 లక్షల కోట్లు పెరిగింది.
Stocks | మకర సంక్రాంతి నాడు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డులు నెలకొల్పాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 759 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 205 పాయింట్లు లబ్ధితో ముగిశాయి.