మిస్ ఇండియా యూఎస్ఏ 2021 కిరీటాన్ని మిషిగన్కు చెందిన వైదేహి డోంగ్రే(25) కైవసం చేసుకుంది. ఈ అందాల పోటీల్లో జార్జియాకు చెందిన అర్షి లలాని మొదటి రన్నరప్గా నిలిచింది.
వాషింగ్టన్ : మిస్ ఇండియా యూఎస్ఏ 2021 కిరీటాన్ని మిషిగన్కు చెందిన వైదేహి డోంగ్రే(25) కైవసం చేసుకుంది. ఈ అందాల పోటీల్లో జార్జియాకు చెందిన అర్షి లలాని మొదటి రన్నరప్గా నిలిచింది. డోంగ్రే యూనివర్సిట�
ఎన్నారై | ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఈ నెల 2న ఒకే రోజు ఒకే గంటలో మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో తెలంగాణ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్ష�
తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఎల్. రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. రమణకు మంచి రాజకీయ భవ�
ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోన�
భారతీయ భాషలు, కళలకు నెలవైన యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రకు ప్రతిష్ఠాత్మక వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్(WASC) గుర్తింపు లభించింది.
హైదరాబాద్ : భారతీయ భాషలు, కళలకు నెలవైన యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్రకు ప్రతిష్ఠాత్మక వెస్ట్రన్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్(WASC) గుర్తింపు లభించింది. భారతీయులచే స్థాపించబడి ప్రవాస భారతీయ�
ఇకపై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం సంకల్పించింది. ఈ మేరకు అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం �
ఆషాఢ బోనాల సందడి షురూ హైదరాబాద్లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఉత్సవాల్లో భాగంగా ల�
దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన టీఆర్ఎస్ ఎన్నారై శాఖహైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): కేటీఆర్ జన్మదినోత్సవం నేపథ్యంలో టీఆర్ఎస్ పలు దాతృత్వ, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ‘గిఫ్ట్ ఏ స�
బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహ
కరోనాను జయించేందుకు పంచసూత్ర ప్రణాళిక : ఉప రాష్ట్రపతి సూచన | కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతి ఒక్కరూ పంచసూత్ర ప్రణాళికను పాటించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు.