దుబాయ్: నాలుగు దశాబ్దాల అనంతరం ఒలింపిక్స్లో భారత్కు పతకం తీసుకొచ్చిన హాకీ జట్టులో కీలక సభ్యుడైన గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్కు యూఏఈ వేదికగా పనిచేస్తున్న ఒక వైద్య సంస్థ భారీ నజరానా ప్రకటించింది. శ్ర�
ఒలింపిక్స్లో పథకాలు | టోక్యో ఒలింపిక్స్లో పథకాలు సాధించిన భారత క్రీడాకారులకు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) స్పోర్ట్స్ సెక్రటరీ రాకేష్ పటేల్ శుభాకాంక్షలు తెలిపారు.
NRI Special | ఆగస్టు 15 నుంచి రూ.50వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది.
ఎన్నారై | తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన తెలుగు వారిని నుంచి ‘ప్రవాస తెలుగు పురస్కారాలు-2021’ అనే సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ ఇవాళ పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా కమలాసన్ రెడ్డిని ఆదేశించింది.
ఎన్నారై | ప్రముఖ ప్రవచన కర్త , ఆధ్యాత్మిక గురువులు, సామవేదం షణ్ముఖ శర్మ తెలుగు, సంస్కృత భాషలలో 1100 పైగా శివపదం కీర్తనలు రచించిన విషయము అందరికీ తెలిసిందే.
ఎన్నారై | గల్ఫ్ కార్మికుల వేతనాలు తగ్గింపుపై కేంద్రం జీవో రద్దు చేయడం హర్షణీయమని టీఅర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రైన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ అన్నారు.
తెలంగాణలోని రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెలుగ�
భారత సంతతికి చెందిన ఇంజినీర్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త శ్రినా కురణి.. అమెరికా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాలిఫోర్నియా జిల్లా నుంచి ఆమె హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు పోటీ చేయనున్నది.
మారిన పరిస్థితుల్లో తెలంగాణలో ఇక నుంచి కరువు పరిస్థితులు ఉండవని సీఎం కేసీఆర్ అన్నారు. వరద పరిస్థితులను ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించార�
రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ హుజురాబాద్ నేత, టీపీసీసీ మాజీ కార్యదర్శి పాడి కౌశిక్రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆయన టీఆర్�