మాతృభాష లేనిదే మనిషికి మనుగడ లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. వీధి అరుగు- దక్షిణాఫ్రికా తెలుగు సంఘం నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సదస్సులో ఆయన వర్చ�
ఎన్నారై | ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75కి పైగా తెలుగు సంస్థల సమన్వయంతో, తెలుగువారందరూ కలిసి జరుపుకునే రెండు రోజుల అంతర్జాతీయ వేడుకలు విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఎన్నారై | ప్రముఖ రచయిత్రి, వ్యాఖ్యాత, సంఘ సేవకురాలు రాధిక మంగిపూడికి ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా అంతర్జాతీయ ‘ప్రవాస తెలుగు పురస్కారం-2021’ దక్కనుంది.
ఎన్నారై | హుజురాబాద్లో దళితబంధు పథకాన్ని సీఎం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు కేటాయించడంతో దళితులు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉందన్నారు.
ముషీరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ సిద్దాంతాలను దశాబ్దాలుగా విదేశాల్లో ప్రచారం చేస్తున్న డాక్టర్ శ్రీరామ్ శొంఠిని 2021 ఎన్ఆర్ఐ సోషల్ సర్వీస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు అంతార్జతీయ తెలుగు సంఘం ఇట్క్�
దుబాయ్: నాలుగు దశాబ్దాల అనంతరం ఒలింపిక్స్లో భారత్కు పతకం తీసుకొచ్చిన హాకీ జట్టులో కీలక సభ్యుడైన గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్కు యూఏఈ వేదికగా పనిచేస్తున్న ఒక వైద్య సంస్థ భారీ నజరానా ప్రకటించింది. శ్ర�
ఒలింపిక్స్లో పథకాలు | టోక్యో ఒలింపిక్స్లో పథకాలు సాధించిన భారత క్రీడాకారులకు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) స్పోర్ట్స్ సెక్రటరీ రాకేష్ పటేల్ శుభాకాంక్షలు తెలిపారు.
NRI Special | ఆగస్టు 15 నుంచి రూ.50వేల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది.
ఎన్నారై | తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన తెలుగు వారిని నుంచి ‘ప్రవాస తెలుగు పురస్కారాలు-2021’ అనే సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ ఇవాళ పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా కమలాసన్ రెడ్డిని ఆదేశించింది.