కరోనాను ముందస్తుగా గుర్తించి, కట్టడి చేసేందుకు రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితు�
భారత్, బ్రిటన్ మధ్య విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల్లోనూ కరోనా కేసులు తగ్గడంతో విమాన సర్వీసులు మళ్లీ మొదలయ్యాయి. నిన్న (6వ తేదీ) లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం హైదరాబ�
సీఎం కేసీఆర్ ఒత్తిడి తేవాలి ఎన్నారైల తరపున మహేశ్ బిగాల వినతి హైదరాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చేలా కేంద్రంపై, ప్రధానిపై ఒత్తిడి తేవాల్సిందిగా సీఎం కేసీఆర్�
పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల సోమవారం సీఎం కేసీఆర్ను కలిశారు. పీవీ శత జయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన వివరాలను సీఎంకు ఆయనకు అందజే�
ఎన్నారై | అమెరికా కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ ‘సంపద’ ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత సామ్రాట్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 91వ జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా ని�
Latest News : వచ్చే నెలలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం సీఎం మాట్లాడుతూ.. ర�
Latest News : కృష్ణా జలాలపై ఏపీతో నెలకొన్న వివాదం నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్సీ, నీటిపారుదలశాఖ ఇంజినీర్లు హాజరయ్యారు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది మరణినంచారు. 1175 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్
ఎన్నారై | శ్రీ సాంస్కృతిక కళాసారథి 2020 జూలైలో ఏర్పడిన అనతి కాలంలోనే సంగీత, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నాటక రంగాల్లో విశేష కృషి చేస్తూ విజయవంతంగా దూసుకెళ్తున్నది.
ఎన్నారై | ముంబై ప్రధాన కేంద్రంగా నెలకొల్పబడిన ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థ ‘జనరంజని’ తొలి వార్షికోత్సవ వేడుకలు అంతర్జాల వేదికపై 19, 20 తేదీల్లో ఘనంగా జరిగాయి.