న్యూయార్క్ : భారత సంతతికి చెందిన ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్ శంకర్ ఘోష్ పరిశోధన రంగంలో సాధించిన విజయాలకు గాను ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు ఎంపికయ్యారు. ఘోష్ కొలంబియా యూనివర్సిట
అమెరికా నిషేధంతో భారత్లోనే చిక్కుకుపోయిన పలువురు ప్రవాసులు తల్లికి దూరంగా పిల్లలు.. భార్య, పిల్లలకు దూరంగా భర్త వాషింగ్టన్, మే 5: కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చేవారిపై అమెరికా అధ్యక్షుడు జో బ
ఎన్నారై | వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, శారద ఆకునూరి అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దర్శకరత్న డా. దాసరి నారాయణరావు 74 వ జయంతి కార్యక్రమాన్ని టెక్సాస్ హ్యూస్టన్ నగరంలో అమెరికా గాన కోకిల శారద ఆకునూ�
హ్యూస్టన్: భారత్లోని హాస్పిటల్స్కు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం అమెరికాలోని ప్రముఖ ఎన్నారై వినోద్ ఖోస్లా కోటి డాలర్ల.. అంటే సుమారు 75 కోట్ల డాలర్ల విరాళం ప్రకటించారు. సన్ మైక్రోసిస్టమ్స్ సహవ్యవస్థాపకుడైన ఖ�
ఎన్నారై | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం సాధించిన సందర్భంగా ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు.
ఎన్నారై ప్లీనరీ | ప్రపంచ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు జూమ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 టీఆర్ఎస్ ఎన్నారై శాఖలతో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఎన్నారైల �
ఎన్నారై | గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్తోపాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో వాటి సర్వతోమఖాభివృద్ధికి టీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజారిటీతో గెలి�
ఎన్నారై | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏప్రిల్ 30 న జరగబోయే ఎన్నికల్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని భారీ మెజారిటీ తో గెలిపించాలని టీఆర్ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, కా
లండన్ : రాష్ట్రంలో ఏప్రిల్ 30న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్స్ తో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలి
కేటీఆర్ | కరోనా బారి నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని.. 50 దేశాల టీఆర్ఎస్ శాఖల తరఫున టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగ�
మాధురి శ్రీకాంత్ | ఇటలీలో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘రొమాంటికా’లో భారత సంతతి కళాకారిణి మాధురి శ్రీకాంత్ కళాకృతులను ప్రదర్శించనున్నారు.
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో ఆటా ఉగాది సాహిత్య సదస్సును ఏప్రిల్ 17 (శనివారం రోజు)న ఘనంగా నిర్వహించారు. సాహిత్య వేదిక కమిటీ అధిపతి శారద సింగిరెడ్డి ఆధ్వర్యంలో జూమ్ యాప్లో ఈ కార్యక్రమాన్