Bhatti Vikramarka | విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.
ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2003 నుంచి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. 2009లో జీవో నెం 26ను జారీ చేస్తూ.. రిజర్వేషన్ వినియోగించుకొని పదోన్నతి పొందిన క్యాడర్లో కూడా ఎస్సీ, ఎస్టీ ఉద
వరుణుడు కరుణించాడు. వాన జాడలేక ఇటు రైతులు, ప్రజలు అల్లాడుతూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న వేళ బుధవారం సాయంత్రం చిరుజల్లులతో మొదలైన వర్షం వారిలో సంతోషం నింపింది.
ఏప్రిల్కు సంబంధించి అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ డి విజనల్ ఇంజినీర్, డివిజనల్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ (సబ్ డివిజన్, డివిజన్, సరిల్) పూర్తి చేసిన పని, అన్ని రకాల పనులపై సాధించిన
రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో రోజురోజుకు విద్యుత్కు డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో (Power Suply) తెలంగాణ డిస్కంలు (Telangana Discoms ) కొత్త రికార్డు సృష్టించాయి.
సిరిసిల్ల సహకార విద్యు త్తు పంపిణీ సంస్థ (సెస్)ను వెంటనే ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో సెస్ను విలీనం చేయాలని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వా�
ఎన్పీడీసీఎల్ ఉమ్మడి కరీంనగర్ సరిల్లో జేఎల్ఎం అభ్యర్థులకు గురువారం నిర్వహించిన పోల్ ైక్లెంబింగ్ పరీక్ష ముగిసింది. కరీంనగర్ సరిల్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో పరీక్ష ప్రారంభ
రాష్ట్రంలోని రెండు డిస్కంలలోని డైరెక్టర్లందరికీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. గత కొన్నేండ్లుగా నిబంధనలకు విరుద్ధంగా వారు డిస్కంలలో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని, అందరినీ తక్షణం తొలగిస్తున్నామని విద�
తెలంగాణలోని నాలుగు విద్యుత్తు సంస్థలు (ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్) కలిపి చేసిన అప్పుల మొత్తం రూ. 81,516 కోట్లకు చేరుకున్నాయని ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో విద్యుత్తుపై విడుదల చేస�
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్రావు తన పదవికి రాజీనామా చేశారు. ఆ మేరకు గురువారం ఆయన తన రాజీనామా పత్రాన్ని ఇంధన శాఖ ప్రత్యేక క�
NPDCL | ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు(Annamaneni Gopal Rao) తన పదవికి రాజీనామా(Resigned) చేశారు. ఈ మేరకు గురువారం తన రాజీనామా పత్రాన్ని ఇంధన శాఖ ప
దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాల్లో, మండపాల్లో కుంకుమ పూజలు, అలంకారాలు, అన్నదానాలు చేశారు.