తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విద్యుత్ సంస్థల్లో రాష్ట్ర విభజన తర్వాత ఇచ్చిన పదోన్నతులపై సమీక్షించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం పూర్తి వివరాలతో అక్టోబ�
కరీంనగర్ సర్కిల్ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూలేనివిధంగా విద్యుత్ బిల్లుల వసూళ్లలో దూసుకెళ్తున్నది. ఎన్పీడీఎసీఎల్ పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను డిమాండ్కు మించి 400.58 కోట్లు (102.70శాతం) రాబట
ప్రభుత్వం 24 గంటల కరెంట్ను ఇస్తున్నా మీ ప్రాంతంలో తరచూ అంతరాయం కలుగుతున్నదా..? సరఫరాలో లోపాలు, లోవోల్టేజీతో సతమతమవుతున్నారా..? ఇక ఏమాత్రం చింత వద్దు.. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఉత్తర విద్యుత్ పంపిణీ �
విద్యుత్తు రంగానికి బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. రూ.12,715.20 కోట్లను కేటాయించింది. ఇది నిరుటి బడ్జెట్ కంటే రూ.516.5 కోట్లు అదనం. రైతులకు 24 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్తును అందిస్తున్న ప్రభుత్వం..
విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ (ఏసీడీ) నిర్ణయం తమ సొంత నిర్ణయం కాదని, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (ఈఆర్సీ) నిబంధనల మేరకే ఏసీడీ వసూలు చేయనున్నట్లు ఉత్త
రాష్ట్రంలోని విద్యుత్తు డిస్కంల పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాలు (ఏఆర్ఆర్), 2016-17 నుంచి 2022-23 వరకు ట్రూ అప్ చార్జీల విషయంలో ప్రజలు, సంస్థలు, ఎన్జీవోల నుంచి అభ్యంతరాలను స్వీకరి�
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యుత్తు సంస్కరణలు రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయని జపాన్కు చెందిన జైకా(జపనీస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్) సంస్థ ప్రతినిధి చిమోనేమోరి ప్రశంసించారు.
ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ నవరాత్రోత్సవాలకు అవసరమైన విద్యుత్తును వినియోగించుకునేందుకు గణేష్ మండపాల నిర్వాహకులు తాత్కలిక విద్యుత్ కనెక్షన్లకు అనుమతులు తీసుకోవాలని టీఎస్ఎన్పీడీ
ఇకపై ప్రీ పెయిడ్ విధానంలో విద్యుత్తు వినియోగం ఎన్పీడీసీఎల్, సిరిసిల్ల సెస్ పరిధిలో ఏర్పాటుకు చర్యలు కేంద్రప్రభుత్వం ఆదేశం హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్మార్ట్ ప్రీ పెయిడ్ విద్�
డిస్కంలకు వార్షిక ఇంటిగ్రేటెడ్ రేటింగ్స్ కేటాయింపు హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): దేశంలోని విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ల పనితీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 9వ వార్షిక ఇంటిగ్రేటెడ్ రేటింగ్స్ను