విద్యుత్ ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్) టీ మధుసూదన్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ లోని బ్యాంకు కాలనీ సబ్ స్టేషన్ లో డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ కంట్రోల
NPDCL | విద్యుత్ స్తంభాలకు అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్ వైర్లను నిర్వాహకులు నిర్దేశించిన విధంగా సరిచేసుకోనట్లయితే తొలగించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఎస్ఈలను ఆదేశించారు.
విధి నిర్వహణలో అసువులు బాసిన విద్యుత్ అమరులను స్మరించుకునేలా కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో స్మృతి చిహ్నం (Electrical Martyrs) ఏర్పాటుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (NPDCL) సీఎండీ ఆదేశాల మేర�
NPDCL | గంటల తరబడి మిగతా గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం జరుగుతుండటంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుర్శేడ్లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మంగళవారం ఎన్పీడీసీఎల్ సూపరింటెం�
ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) సీఎండీ వరుణ్ రెడ్డి ఏప్రిల్ నెలకు గాను పనితీరులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, సిబ్బందికి ర్యాంకులు ప్రకటించారు. నిర్దేశిత పారామీటర్ల ఆధారంగా లక్ష్యాల�
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు పాలన పడకేసింది. అసలు ఆ సంస్థల్లో ఏం జరుగుతున్నదో ఎవరికీ అంతుబట్టడంలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న చర్యలను గుడ్డిగా వ్యతిరేకి�
Siricilla SES | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 24: సెస్ సంస్థతో ఎటువంటి సంబంధం లేని కొంత మంది వ్యక్తులు ఎన్పీడీసీఎల్ లో విలీనం చేయాలని కుట్రలు చేస్తున్నారని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు.
కాంగ్రెస్ సర్కారు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గొప్పలు చెప్పుకొంటున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నియామకాల ప్రక్రియ పూర్తికాగా, కేవలం ఉత్తర్వులు అందజేసి తమ ఘనతగా చాటు�
ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాల్సిందేనని గురువారం హనుమకొండలోని పబ్లిక్గార్డెన్ నుంచి నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్
ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో ఉద్యోగుల బదిలీకి సంబంధించిన మార్గదర్శకాలను సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి శుక్రవారం జారీ చేశారు. ప్రస్తుత ఉద్యోగంలో 2024 జూన్ 30 నాటికి రెండేళ్లు పూర్తి
కరెంట్ బిల్లులు ఫోన్పే, గూగుల్ పే ద్వారా చెల్లించే అవకాశాన్ని పునరుద్ధరించారు. ఈ రెండు థర్డ్ పార్టీ ఏజెన్సీలు కావడం, ఇవి భారత్ బిల్ పేలో చేరకపోవడంతో ఆర్బీఐ ఆదేశాలను అనుసరించి జూలై 1 నుంచి ఫోన్పే, �