కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మోసపూరిత వ్యాఖ్యలను నమ్మి ఓటు వేస్తే రాష్ట్రంలో కరెంటు కోతలు తప్పవని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హెచ్చరించారు.
తెలంగాణలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని ఎంఐఎం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు.
చీకటి ఒప్పందంతో మూడు దశాబ్దాలుగా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న ఉత్తమ్, చందర్రావు అరాచక రాజకీయానికి చరమగీతం పాడాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన పట్టణంలోని ఆర్డ�
‘ప్రజా సేవకే నా జీవితం అంకితం. నన్ను ఆదరించి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని ఏనాడూ వమ్ముచేయలే. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దా. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా’ అని జగిత్యాల అభ్యర్థి, �
కరీంనగర్లో భారీ జన సందోహం మధ్య బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు మంత్రి తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, నియోజకవర్గంలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్�
కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నోరు తెరిస్తే హిందూ, ముస్లిం, దారుస్సలాం అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని, ఆ మాటలు పేలడం లేదని, ప్రజలు నమ్మడం లేదని,
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. శనివారం రెండో రోజు జిల్లావ్యాప్తంగా 20 నామినేషన్లు దాఖలయ్యాయి. దేవరకొండలో బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ రెండు సెట్ల నామినేషన్లు వేశార�
బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం తిమ్మాపూర్లోని శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
Ravindra Kumar | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నది. శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కావడంతో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. దేవరకొండ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి రమావ�
బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ఎన్నికల గుర్తు అయిన అంబాసిడర్ కారులో (Ambassador Car) బాన్సువాడలోని (Banswada) రిటర్నింగ్ ఆఫీస్కు చేరుకున్�
Govind Singh | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మరింత ఊపందుకుంది. అక్టోబర్ 30న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ నేటి(శుక్రవారం) నుంచి ప్రారంభంకానుంది. ఎలక్షన్ కమిషన్(ఈసీ) గత నెల 9న షెడ్యూల్ విడుదల చేసింది.