వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు ఆహ్వానిస్తూ మంగళవారం కేంద్రం ప్రకటన జారీ చేసింది. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ తదితర రంగాల్లో
Mutual Funds | ఈ నెలాఖరులోగా మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులు తమ నామినీలను తప్పనిసరిగా ఎంచుకోవాలని సెబీ తేల్చేసింది. అందుకు వారికి అన్ని వసతులు కల్పిచాలని సంబంధిత మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు సూచించింది.
అసెంబ్లీ ఆవరణలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎమ్మెల్సీల అభ్యర్థి దేశపతి శ్రీనివాస్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు దేశపతికి మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు.
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
నాగాలాండ్లో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అకులుటో స్థానం నుంచి బరిలోకిదిగిన ఆ పార్టీ అభ్యర్థి ఖేకషే సుమీ త
బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం నామినేషన్ దాఖలు చేశాడు. ఇటీవలే బీసీసీఐ అధ్యక్ష పదవీ కాలం ముగియడంతో గంగూలీ
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును ఆపడం ఎవరితరమూ కాదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని రాంరెడ్డిపల్లికి చెందిన పల్లేటి జంగయ్య, అంతంపేటకు చెందిన సు
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరై ఎన్నికల ప్రచారం నిర్వహించా. ఆసరా పింఛన్తో అన్నం పెడుతున్న కేసీఆర్ సార్ కారు గ�
Kusukuntla Prabhakar reddy | మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలిచిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి జగదీశ్ రెడ్డి,
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం చండూరు తాసీల్దార్ కార్యాలయంలో ఏర�
న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖడ్ ను బీజేపీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇవాళ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంట్లో నామినేషన్ దాఖలు చేశారు. జగ�
పక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలతో పాటు టీఆర్ఎస్ బృందం కూడా హాజరుకానున్నది
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీచేస్తున్న ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రుల సమక్షంలో పార్లమెంట్ భవనంలో రిటర్నింగ్ అధికారికి నామినేష