Annie Raja: రాహుల్ గాంధీపై వయనాడ్ నుంచి సీపీఐ అభ్యర్థిగా అన్నే రాజా పోటీ చేయనున్నారు. సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజా భార్య అయిన అన్నే రాజాకు.. పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ బృందంలో సభ్యత్వం ఉన్నది.
Bhupesh Baghel: చత్తీస్ఘడ్ మాజీ సీఎం భూపేశ్ భగల్.. రాజ్నందగావ్ లోక్సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గ ఓటర్లు తనను గెలిపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Gajendra shekhawat | లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల గడువు ముగియగానే ఈ నెల 28న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.
ముంబై వాయువ్య స్థానం నుంచి శివసేన (యూబీటీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమోల్ కీర్తికర్కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కొవిడ్ సమయంలో వలస కార్మికులకు కిచిడీ పంపిణీ కుంభకోణానికి సంబంధించి మనీలాండరి�
Noor Mohammed | లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. తొలి విడత నామినేషన్ల దాఖలుకు బుధవారం ఆఖరిరోజు కావడంతో మంగళవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో ఓ ఇ�
Karti Chidambaram | లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 27 తొలి విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుంది. దాంతో నామినేషన్లు జోరందుకున్నాయి. తాజాగా తమిళ
Sonia Gandhi: రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఇవాళ జైపూర్లో ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, రాహుల్ గాంధ
Sanjay Singh: రిటర్నింగ్ ఆఫీసుకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. జైలు నుంచి పోలీసు వాహనంలో ఎంట్రీ ఇచ్చారు. లిక్కర్ స్కాంలో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. రాజ్యసభకు మరోసారి ఆయన నామినేషన్ వేశార�
Sanjay Singh | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో స్వయంగా నామినేషన్ వేయనున్నారు. నామపత్రాలను వ్యక్తిగతంగా వెళ్లి దాఖలు చేసేం
పాకిస్థాన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ షురూ అయింది. ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్స్లోని బునేర్ జిల్లాలోని ఒక జనరల్ స్థానం న�
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఎంతో మంది ఆశలు అడియాసలయ్యాయి.. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. తాజా, ఫలితాలను చూస్తే.. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 235 మంది పోటీ చేసినా.. కేవలం 31 మందే ధరావతు దక్కించుకున్నారు.
తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు ఆమోదించారో లేదో ఎన్నికల అధికారులు స్పష్టం చేయలేదని పేర్కొంటూ మిర్యాలగూడ స్వతంత్ర అభ్యర్థి శ్రీకాంత్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
గత శాసనసభ ఎన్నికల సమయంలో మహబూబ్నగర్ నుంచి గెలుపొందిన మంత్రి శ్రీనివాస్గౌడ్పై ఎలక్షన్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నదని, అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆయన నామిషన్ను తిరసరించ�
అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితా వెల్లడైంది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్క్రూట�