అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. శనివారం ఆయన కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్
Kishan Reddy | తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లిన ఆయన రిటర్న�
Bajireddy Govardhan | నిజామాబాద్(Nizamabad )లోక్సభ నియోజకవర్గానికి భారత రాష్ట్ర సమితి(BRS) అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్(Bajireddy Govardhan) శుక్రవారం నామినేషన్(Nomination) దాఖలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్తో కలిసి పెద్దపల్లి కలెక్టరేట్�
Jyotiraditya Scindia | కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్లోని గుణ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. గుణ నియోజక
కర్ణాటక బీజేపీ తిరుగుబాటు నేత కేఎస్ ఈశ్వరప్ప శుక్రవారం శివమొగ్గ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. భారీ ఊరేగింపుతో వెళ్లి ఈశ్వరప్ప తన నామినేషన్ను దాఖలు చేశారు.
Minister Komatireddy | నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి(Raghuveer Reddy) ఈనెల 24న నామినేషన్(Nomination) వేస్తారని రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) అన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం కేరళలోని వయనాడ్ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆయన ఈ ఒక్క స్థానం నుంచి పోటీచేస్తారా? లేదా 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన యూపీలో�
Annie Raja: రాహుల్ గాంధీపై వయనాడ్ నుంచి సీపీఐ అభ్యర్థిగా అన్నే రాజా పోటీ చేయనున్నారు. సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజా భార్య అయిన అన్నే రాజాకు.. పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ బృందంలో సభ్యత్వం ఉన్నది.
Bhupesh Baghel: చత్తీస్ఘడ్ మాజీ సీఎం భూపేశ్ భగల్.. రాజ్నందగావ్ లోక్సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గ ఓటర్లు తనను గెలిపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Gajendra shekhawat | లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల గడువు ముగియగానే ఈ నెల 28న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.