Abhishek Manu Singhvi | కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు �
ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ మంగళవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ర్టాల సీఎంలతోపాటు ఎన్డీయే కూటమి నేతలు పాల్గొన�
ప్రధాని మోదీ (PM Modi) హ్యాట్రిక్పై కన్నేశారు. యూపీలోని వారణాసి (Varanasi) నుంచి రెండు పర్యాయాలు గెలుపొందిన మోదీ.. మూడోసారి విజయంపై గురిపెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ సమర్పిం
కాంగ్రెస్ పార్టీయే తనకు మోసం చేసిందని ఆ పార్టీ సూరత్ ఎంపీ అభ్యర్థి నీలేశ్ కుంభానీ (Nilesh Kumbhani) చెప్పారు. తాను పార్టీకి ధోఖా చేసినట్లు అంతా అంటున్నారని, కానీ పార్టీయే మొదట తనకు చెయ్యిచ్చిందని ఆగ్రహం వ్యక్తం
Shashank Mani Tripathi | నామినేషన్ దాఖలు కోసం బీజేపీ అభ్యర్థి రోడ్డుపై పరుగెత్తారు. సమయం మించిపోవడంతో మిగతా బీజేపీ నేతలతో కలిసి నామినేషన్ కేంద్రానికి పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి (Rakesh Reddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు.
దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి రజన్ సింగ్(26) అనే థర్డ్ జెండర్ వ్యక్తి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ధోతి, టోపి ధరించిన రజన్ శుక్రవారం ఒంటరిగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.
Third Gender Candidate | తొలి థర్డ్ జెండర్ వ్యక్తి లోక్సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశాడు. 26 ఏళ్ల రాజన్ సింగ్ దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ కోసం శుక్రవారం నామినేషన్ వేశాడు.
తమను గెలిపిస్తే రోడ్లు వేస్తాం, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తాం అంటూ రకరకాల హామీలు ఇచ్చే అభ్యర్థులను చాలామందినే చూశాం. కానీ, పశ్చిమ బెంగాల్లోని ఘటల్ లోక్సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పో�
Kaiserganj | ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ (Kaiserganj) లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి (BJP candidate) కరణ్ భూషణ్ సింగ్ (Karan Bhushan) నామినేషన్ దాఖలు చేశారు.