బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వారసుడు ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. తదుపరి అధ్యక్షుడిపై పార్టీ అధిష్ఠానం స్పష్టతనిచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు (Ramchander Rao) పేరును ఖరారు చేసింది.
Lalu Yadav | బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ పార్టీ (RJD party) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav).. మరోసారి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేశారు. ఆయన ఇప్పటివరకు 12 పర్యాయాలు పార్టీ జాతీయ అధ్యక్షుడి�
ప్రపంచ శాంతికి కృషి చేసిన వారికి ఇచ్చే నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును పాకిస్థాన్ నామినేట్ చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Nagababu Nomination | సినీనటుడు, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి వనితారాణికి అందజేశారు.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా మూడు ఉమ్మడి జిల్లాల నుంచి ఉపాధ్యాయులు, అధ్యాపకు�
Maharastra speaker | మహారాష్ట్ర (Maharastra) అసెంబ్లీ స్పీకర్ (Assembly speaker) పదవికి బీజేపీ నేత (BJP leader) రాహుల్ నర్వేకర్ (Rahul Narvekar) నామినేషన్ (Nomination) దాఖలు చేశారు.
Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి, షిండే వర్గం శివసేన పార్టీ అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే () కోప్రీ-పచ్పఖడీ () అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, కుటుంబసభ్యులతో కలిసి ఎన్నిక�
కేరళలోని వయనాడ్ లోక్సభకు జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ వేశారు. తొలిసారిగా క్రియాశీల రాజకీయాల్లో నేరుగా పోటీ చేస్తున్న ఆమె నామిన
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. వాయనాడ్ (Wayanad) లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ (No
Priyanka Gandhi | కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి ఎన్నికల్లో పోటీ సిద్ధమయ్యారు. సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికకు ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Abhishek Manu Singhvi | కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు �