సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, నియోజకవర్గంలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్�
కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నోరు తెరిస్తే హిందూ, ముస్లిం, దారుస్సలాం అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని, ఆ మాటలు పేలడం లేదని, ప్రజలు నమ్మడం లేదని,
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. శనివారం రెండో రోజు జిల్లావ్యాప్తంగా 20 నామినేషన్లు దాఖలయ్యాయి. దేవరకొండలో బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ రెండు సెట్ల నామినేషన్లు వేశార�
బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం తిమ్మాపూర్లోని శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
Ravindra Kumar | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నది. శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కావడంతో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. దేవరకొండ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి రమావ�
బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ఎన్నికల గుర్తు అయిన అంబాసిడర్ కారులో (Ambassador Car) బాన్సువాడలోని (Banswada) రిటర్నింగ్ ఆఫీస్కు చేరుకున్�
Govind Singh | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మరింత ఊపందుకుంది. అక్టోబర్ 30న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ నేటి(శుక్రవారం) నుంచి ప్రారంభంకానుంది. ఎలక్షన్ కమిషన్(ఈసీ) గత నెల 9న షెడ్యూల్ విడుదల చేసింది.
Election Commission | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. పోటీ చేసే అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందిన కొందరిపై వారి ప్�
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నామినేషన్లను స్వీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు.
Shivraj Singh Chouhan | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్సింగ్ చౌహాన్ బుధ్ని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బుధ్ని నియోజకవర్గంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన న
కరీంనగర్ నుంచి మళ్లీ గెలిపిస్తే నగరాన్ని అన్నింటా ఆదర్శంగా నిలిపి మీ రుణం తీర్చుకుంటానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జిని అందుబాటులో
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు ఆహ్వానిస్తూ మంగళవారం కేంద్రం ప్రకటన జారీ చేసింది. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ తదితర రంగాల్లో