CM KCR | బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు గజ్వేల్లో నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం.. అక్కడ
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మరికాసేపట్లో కామారెడ్డిలో (Kamareddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే గజ్వేల్ (Gajwel) నామినేషన్ వేసిన ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామపత్రాలను సమ
అసెంబ్లీలో ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ (Balka Suman) మంచిర్యాల జిల్లా చెన్నూరులో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యక్తలు, నాయకులతో కలిసి చెన్నూరు (Chennur) పట్టణంలోని ఆర్వో కార్యాలయానికి వెళ్�
వనపర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Nirajan Reddy) నామినేషన్ దాఖలు చేశారు. వనపర్తిలోని (Wanaparthy) తన నివాసం నుంచి భారీ ర్యాలీగా వెళ్లిన మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి ఆర్వో కార్యాలయంలో �
మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు.
కట్టుకోవడం క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సెంటిమెంట్. తన తండ్రి ఇచ్చిన పవిత్ర దారం తనతో పాటు ఉంటేనే బాగా ఆడగలనని క్రికెట్ రారాజు, కింగ్ కోహ్లీ నమ్మకం. జెర్సీపై నంబర్ లేకుండా ఉంటేనే బౌలర�
కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మోసపూరిత వ్యాఖ్యలను నమ్మి ఓటు వేస్తే రాష్ట్రంలో కరెంటు కోతలు తప్పవని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హెచ్చరించారు.
తెలంగాణలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని ఎంఐఎం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు.
చీకటి ఒప్పందంతో మూడు దశాబ్దాలుగా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న ఉత్తమ్, చందర్రావు అరాచక రాజకీయానికి చరమగీతం పాడాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన పట్టణంలోని ఆర్డ�
‘ప్రజా సేవకే నా జీవితం అంకితం. నన్ను ఆదరించి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని ఏనాడూ వమ్ముచేయలే. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దా. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా’ అని జగిత్యాల అభ్యర్థి, �
కరీంనగర్లో భారీ జన సందోహం మధ్య బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు మంత్రి తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, నియోజకవర్గంలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్�
కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నోరు తెరిస్తే హిందూ, ముస్లిం, దారుస్సలాం అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని, ఆ మాటలు పేలడం లేదని, ప్రజలు నమ్మడం లేదని,
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. శనివారం రెండో రోజు జిల్లావ్యాప్తంగా 20 నామినేషన్లు దాఖలయ్యాయి. దేవరకొండలో బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ రెండు సెట్ల నామినేషన్లు వేశార�