దేశవాళీ రంజీ దిగ్గజం ముంబై జట్టుకు స్టార్ క్రికెటర్ పృథ్వీషా గుడ్బై చెప్పాడు. గత కొంతకాలంగా ఫామ్లేమితో పాటు అనవసర వివాదాలతో వార్తల్లోకెక్కిన షా.. తాను ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన ముంబై జట్టును వీడ�
Prithvi Shaw : దేశవాళీ సీజన్కు సమయం దగ్గరపడుతున్న వేళ భారత యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్లుగా ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న షా కొత్త జట్టుకు మారాలనుకుంటున్నాడు.
Yashasvi Jaiswal : ఐపీఎల్ 18వ సీజన్లో దంచికొడుతున్న యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) యూటర్న్ తీసుకున్నాడు. వచ్చే సీజన్ నుంచి గోవా (Goa)కు ఆడాలనుకున్న అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
Yashasvi Jaiswal: టీమిండియా ఓపెనర్ జైస్వాల్ ఇప్పుడు స్వదేశీ క్రికెట్లో కొత్త జట్టుకు ఆడనున్నాడు. అతను ముంబై టీంను వీడనున్నాడు. వచ్చే సీజన్లో గోవా తరపున ఆడేందుకు అతను ప్లాన్ చేస్తున్నాడు.
రాష్ట్రంలో లిఫ్ట్ ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో లిఫ్ట్ పాలసీ తయారుచేసే బాధ్యతలను విద్యుత్ శాఖపై సర్కార్ పెట్టింది. కొంతకాలంగా పెండింగ్లో లిఫ్ట్ పాలసీ 2025ను మరికొద్దిరోజుల్లోనే అమల్లోకి తీసుకు
భూమికి సంబంధించి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీచేసే అధికారం కలెక్టర్లకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. లేని అధికారాన్ని కలెక్టర్లు ఎలా వినియోగిస్తారని ప్రశ్నించింది.
మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రాష్ట్రప్రభుత్వం మరోసారి మినహాయింపు ఇచ్చింది. 2024-25 విద్యాసంవత్సరానికిగానూ ఫైర్ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ
ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీం దరఖాస్తులకు గ్రహణం పట్టుకున్నట్లు ఉంది. హెచ్ఎండీఏ పరిధిలో క్రమబద్ధీకరణకు వచ్చిన సుమారు మూడున్నర లక్షల దరఖాస్తులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. హైడ్రా, ఎన్ఓసీ వంటి కారణ�
జేఎన్టీయూ పరిధిలో 4వేలకు పైగా అదనపు సీట్లకు వర్సిటీ అధికారులు ఎన్వోసీలు జారీచేయడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
గోదావరి నదిపై ములుగు జిల్లాలో నిర్మిస్తున్న తుపాకులగూడెం బరాజ్ (సమ్మక సాగర్) కింద ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు అవసరమైన నిధులను జమచేస్తామని, తక్షణమే ఆ బ్యారేజీకి ఎన్వోసీని ఇవ్వాలన
భారత క్రికెటర్, ఇటీవలే ముగిసిన రంజీ సీజన్ దాకా ఆంధ్రా క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరించిన తెలుగు క్రికెటర్ హనుమా విహారికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) షోకాజ్ నోటీసులు పంపించింది. రంజీ ట్రోఫ
నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) మంజూరుకు లంచం తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్కు చెందిన నిమ్మల నిఖిల్ జక్రాన్పల్లి మండలం తొర్లికొ�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మూడేండ్లపాటు సాధారణ పాస్పోర్ట్ పొందడానికి ఢిల్లీ కోర్టు శుక్రవారం నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) మంజూరు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసు పెండింగ్లో ఉన్నందున రాహుల్ గా�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఊరట దక్కింది. పాస్పోర్ట్ (Passport ) విషయంలో రాహుల్కు అనుకూలంగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) కొత్త పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.