ఈ-టెండర్ ద్వారా దుస్తులు, కార్పెట్లు తదితర వస్ర్తాల కొనుగోలుకు సంబంధించి హై కోర్టు తీర్పును జీర్ణించుకోలేని సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. తెరవెనుక కొత్త ఎత్తుగడలను వేస్తున్నది.
రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై క్రిమినల్ కేసులను విచారిస్తున్న కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) అందజేస్తేనే ఆయనకు పాస్పోర్టు జారీ చేయాలని హైకోర్టు పాస్పోర్ట్ అథారిటీకి ఉత్తర్వు�
శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ ఐపీఎల్-19 సీజన్కు దూరమయ్యాడు. కొద్దిరోజుల క్రితం ముగిసిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా గాయపడ్డ అతడు.. ఐపీఎల్ రెండో అర్ధభాగంలో అయినా వస్తాడని ఆశించిన లక్నో సూపర్ జెయింట్స్క
రాష్ట్రంలో లంచాలకు రుచి మరిగిన కొందరు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లు వాటి కోసం ఎంతకైనా తెగిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.. ప్రైవేట్ ప్రాజెక్ట్లే కాకుండా.. ప్రభుత్వ ప్రాజెక్ట్లకు సైతం లంచాలు డిమాండ్�
పాఠశాల విద్యాశాఖకు గుండెకాయ లాంటి డైరెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఇద్దరు ఉద్యోగులను రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడం సంచలనం రేపింది.
సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 22న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్సాయితో రాష్ట్ర ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి భేటీ కానున్నారు.
దేశవాళీ రంజీ దిగ్గజం ముంబై జట్టుకు స్టార్ క్రికెటర్ పృథ్వీషా గుడ్బై చెప్పాడు. గత కొంతకాలంగా ఫామ్లేమితో పాటు అనవసర వివాదాలతో వార్తల్లోకెక్కిన షా.. తాను ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన ముంబై జట్టును వీడ�
Prithvi Shaw : దేశవాళీ సీజన్కు సమయం దగ్గరపడుతున్న వేళ భారత యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్లుగా ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న షా కొత్త జట్టుకు మారాలనుకుంటున్నాడు.
Yashasvi Jaiswal : ఐపీఎల్ 18వ సీజన్లో దంచికొడుతున్న యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) యూటర్న్ తీసుకున్నాడు. వచ్చే సీజన్ నుంచి గోవా (Goa)కు ఆడాలనుకున్న అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
Yashasvi Jaiswal: టీమిండియా ఓపెనర్ జైస్వాల్ ఇప్పుడు స్వదేశీ క్రికెట్లో కొత్త జట్టుకు ఆడనున్నాడు. అతను ముంబై టీంను వీడనున్నాడు. వచ్చే సీజన్లో గోవా తరపున ఆడేందుకు అతను ప్లాన్ చేస్తున్నాడు.
రాష్ట్రంలో లిఫ్ట్ ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో లిఫ్ట్ పాలసీ తయారుచేసే బాధ్యతలను విద్యుత్ శాఖపై సర్కార్ పెట్టింది. కొంతకాలంగా పెండింగ్లో లిఫ్ట్ పాలసీ 2025ను మరికొద్దిరోజుల్లోనే అమల్లోకి తీసుకు
భూమికి సంబంధించి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీచేసే అధికారం కలెక్టర్లకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. లేని అధికారాన్ని కలెక్టర్లు ఎలా వినియోగిస్తారని ప్రశ్నించింది.
మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు రాష్ట్రప్రభుత్వం మరోసారి మినహాయింపు ఇచ్చింది. 2024-25 విద్యాసంవత్సరానికిగానూ ఫైర్ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ
ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీం దరఖాస్తులకు గ్రహణం పట్టుకున్నట్లు ఉంది. హెచ్ఎండీఏ పరిధిలో క్రమబద్ధీకరణకు వచ్చిన సుమారు మూడున్నర లక్షల దరఖాస్తులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. హైడ్రా, ఎన్ఓసీ వంటి కారణ�
జేఎన్టీయూ పరిధిలో 4వేలకు పైగా అదనపు సీట్లకు వర్సిటీ అధికారులు ఎన్వోసీలు జారీచేయడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.