గోదావరి నదిపై ములుగు జిల్లాలో నిర్మిస్తున్న తుపాకులగూడెం బరాజ్ (సమ్మక సాగర్) కింద ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు అవసరమైన నిధులను జమచేస్తామని, తక్షణమే ఆ బ్యారేజీకి ఎన్వోసీని ఇవ్వాలన
భారత క్రికెటర్, ఇటీవలే ముగిసిన రంజీ సీజన్ దాకా ఆంధ్రా క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరించిన తెలుగు క్రికెటర్ హనుమా విహారికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) షోకాజ్ నోటీసులు పంపించింది. రంజీ ట్రోఫ
నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) మంజూరుకు లంచం తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్కు చెందిన నిమ్మల నిఖిల్ జక్రాన్పల్లి మండలం తొర్లికొ�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మూడేండ్లపాటు సాధారణ పాస్పోర్ట్ పొందడానికి ఢిల్లీ కోర్టు శుక్రవారం నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) మంజూరు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసు పెండింగ్లో ఉన్నందున రాహుల్ గా�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఊరట దక్కింది. పాస్పోర్ట్ (Passport ) విషయంలో రాహుల్కు అనుకూలంగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi ) కొత్త పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.
అగ్నిమాపకశాఖ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) లేకుండానే ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్బోర్డు అనుబంధ గుర్తింపు జారీచేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఉభయ తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సమ్మతించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన ఉత్తరంపై తెలంగాణ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ
: కువైట్లో పనిచేస్తున్న దాదాపు 12వేల మంది భారత ఇంజినీర్లు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఎన్బీఏ అక్రెడిటేషన్ లేని భారత కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్(క
షెడ్ల కోసం తప్పుడు పత్రాలతో పర్మిషన్లు అనుమతుల్లేకుండానే అనుబంధ నిర్మాణాలు మాసాయిపేటలో ‘జమున హ్యాచరీస్’ లీలలు ఈటల భూ కబ్జాపై కొనసాగుతున్న విచారణ 25న రైతుల విచారణ, 27 నుంచి భూ సర్వే వెల్లడించిన వెల్దుర్