ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్ఎండీసీ నష్టాలను తగ్గించుకున్నది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.114.78 కోట్ల నష్టం వచ్చినట్టు తెలిపింది.
ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. టన్ను ఖనిజ ధరను రూ.550 వరకు తగ్గించినట్టు ప్రకటించింది. దీంతో లంప్సం టన్ను ధర రూ.550 తగ్గడంతో రూ.5,550కి దిగిరాగా, నాణ్యమైన ఖనిజ
ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ.. ఖనిజ ధరలను తగ్గించింది. లంప్సం టన్ను ధరను రూ.600 తగ్గించిన సంస్థ..నాణ్యమైన ఖనిజ ధరను కూడా రూ.500 దించింది. తగ్గించిన ధరలు వెంటనే అమలులోకి వచ్చాయని తెలిపింది.
జాతీయాభివృద్ధిలో మైనింగ్ రంగానిదే కీలక పాత్ర అని, ఈ రంగం ఆర్థికంగా, సామాజికంగా అనేక మార్పులకు కారణమవుతుందని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) సీఎండీ అమితావ ముఖర్జీ అభిప్రాయపడ్డా�
ఎన్ఎండీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.1,897 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
రాబోయే రోజుల్లో గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్గా తీర్చిదిద్దుతామని, అందుకు అనుగుణంగా అన్ని వసతులను కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు.
2036లో హైదరాబాద్లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ మేరకు తమకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీని కోరినట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పించడానిక
ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మారథాన్కు రంగం సిద్ధమైంది. నగరం వేదికగా ఈనెల 25న జరిగే హైదరాబాద్ మారథాన్లో 25,500కు పైగా రన్నర్లు పోటీపడుతున్నారు. ఇందులో భారత్తో సహా 17 దేశాలకు చెందిన అథ్లెట్లు తమ అదృష్టాన్ని పర