దేశీయ మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ అంచనాలకుమించి రాణించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,469.73 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ఖనిజాల అన్వేషణ కోసం సంస్థలు నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటికే పలు టెక్నాలజీలను వాడుతున్న దేశీయ ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్ఎండీసీ తాజాగా అత్యాధునిక డ్రోన్లతో అన్వేషణ చేసేందుకు చ�
ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్ఎండీసీ ఆశాజనక పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో సంస్థ 27.31 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. ఏడాది క్రితం ఇదే �
నవరత్న ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ జాతీయస్థాయిలో పలు పబ్లిక్ రిలేషన్స్ అవార్డులను సాధించింది. హౌస్ జర్నల్ (హిందీ), మహిళాభివృద్ధిలో సీఎస్ఆర్ ప్రాజెక్టు, సుస్థిరాభివృద్ధి నివేదిక, వార్షిక నివేదిక
ఇనుప ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్ఎండీసీ మరో రికార్డును సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 19.71 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసిం ది. క్రితం ఏడాది ఇదే సమయ�
విజిలెన్స్ అవేర్నెస్ వీక్-2023 కార్యక్రమాల్లో భాగంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కార్యదర్శి డేనియల్ బుధవారం హైదరాబాద్లోని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ప్రధాన కార్యాలయాన్ని సంద
దేశీయ మైనింగ్ రంగం ఎదురొంటున్న సవాళ్లను ఇంజినీర్లు అవకాశాలుగా మలుచుకోవడం ద్వారా జీడీపీ అభివృద్ధికి కృషి చేయాలని ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ పిలుపునిచ్చారు.
ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ ఖనిజ ఉత్పత్తిలో 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. సెప్టెంబర్ నెలలో 30 లక్షల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసినట్లు సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ మరో రికార్డును సొంతం చేసుకున్నది. గడిచిన నెలకుగాను 3.41 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఉత్పత్తిచేసిన 2.48 మిలియన్ ట�
దేశీయ ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ ఎన్ఎండీసీ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.1,661.04 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమ
ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ..ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన బంగారం గని కోసం చర్యలను వేగవంతం చేసింది. తొలుత 61 మిలియన్ డాలర్లు(రూ.500 కోట్లకు పైమాటే) పెట�