ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ..ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన బంగారం గని కోసం చర్యలను వేగవంతం చేసింది. తొలుత 61 మిలియన్ డాలర్లు(రూ.500 కోట్లకు పైమాటే) పెట�
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ (Apprentices) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 27న జరుగనున్న ఇంటర్వ్యూలకు నేర
దేశీయ ఖనిజ దిగ్గజం ఎన్ఎండీసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.903.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం మాత్రమే ఆర్జించింది.
ఖనిజ ఉత్పత్తిపై ఎన్ఎండీసీ హైదరాబాద్, ఆగస్టు 13: దేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.6 కోట్ల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయ�
దేశంలో మునుపెన్నడూ లేనంతగా మైనింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేవ్ అన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఇంటింటిపై జెండా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మాసబ్ట్యాంక్లోని ఎన్ఎండీసీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి మహావీ
దేశంలో అతిపెద్ద ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ మరోమారు మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.5.73 (573 శాతం) మధ్యంతర డివిడెండ్ను ప్రతిపా