దేశీయ ఖనిజ దిగ్గజం ఎన్ఎండీసీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.903.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం మాత్రమే ఆర్జించింది.
ఖనిజ ఉత్పత్తిపై ఎన్ఎండీసీ హైదరాబాద్, ఆగస్టు 13: దేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.6 కోట్ల టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయ�
దేశంలో మునుపెన్నడూ లేనంతగా మైనింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేవ్ అన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఇంటింటిపై జెండా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మాసబ్ట్యాంక్లోని ఎన్ఎండీసీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి మహావీ
దేశంలో అతిపెద్ద ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ మరోమారు మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.5.73 (573 శాతం) మధ్యంతర డివిడెండ్ను ప్రతిపా
హైదరాబాద్, నవంబర్ 11: ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ ఆర్థిక ఫలితాల్లో అదరహో అనిపించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.2,341 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంత�
హైదరాబాద్, సెప్టెంబర్ 30: ఖనిజ తయారీలో అగ్రగామి సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,720 కోట్ల మేర పెట్టుబడులు
హైదరాబాద్, సెప్టెంబర్ 14 ( నమస్తే తెలంగాణ ): ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ.. రాజ్య భాష కీర్తి పురస్కార్ అవార్డును దక్కించుకుంది. మంగళవారం రాజ్య భాష దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార�