హైదరాబాద్, ఆగస్టు 12: ప్రభు త్వ రంగ మైనింగ్ కంపెనీ ఎన్ఎండీసీ నికరలాభం భారీగా పెరిగింది. తాజా గా ముగిసిన జూన్ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం గతేడాది ఇదేకాలంతో పోల్చితే రూ.531 కోట్ల నుంచి రూ. 3,191 కోట్లకు పెరిగి
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఎన్ఎండీసీ.. ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ 8వ పీఎస్యూ అవార్డుల్లో ఎనిమిదింటిని సొం తం చేసుకున్నది. ఇటీవల వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎండ�
న్యూఢిల్లీ, జూలై 5: మైనింగ్ కంపెనీ ఎన్ఎండీసీలో కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో 4 శాతం వాటాను విక్రయించనుంది. షేరుకు రూ.165 చొప్పున ఈ ఆఫర్కు ఫ్లోర్ ధరగా నిర్ణయించారు. ఈ ఓఎఫ్ఎస్కు సబ్�
హైదరాబాద్, జూన్ 22: ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన ఎన్ఎండీసీ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.2,838 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం వచ్చ�
ఇంజినీర్| ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు జూన్ 22
ఎన్ఎండీసీ | కేంద్ర ఉక్కు శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నవరత్న హోదా కలిగిన ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు ద