నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా ఆదివారం నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతులు నాట్లు వేయనున్న దృష్ట్యా మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్�
వానకాలం సాగుపై అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. సీజన్ ప్రారంభమై తొలకరి పలుకరించినా..ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జిల్లాలో ఇంకా సాధారణ వర్షపాతం కూడా నమోదుకాకపోవడం, వరప్రదాయినిగా పేరొంది�
ఒక్కసారి చరిత్రలోకి తొంగిచూస్తే.. 1983లో శ్రీరాంసాగర్కు భారీగా వరదలు వచ్చాయి. ఆ నీరంతా వృథాగా సముద్రంలో కలిసిపోయాయి. ఇలా వరదలు వచ్చిన ప్రతిసారి ప్రాజెక్టు గేట్లు ఎత్తి జలాలను దిగువకు వదిలేసేవారు.
నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల కోసం ఐదో విడుత నీటి విడుదలను మంగళవారం ఉదయం ప్రారంభించినట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్�
నిజాంసాగర్ ప్రాజెక్టులో భారీ చేప లభ్యమైంది. మండలంలోని హసన్పల్లి గ్రామానికి చెందిన మత్స్యకార్మికుడు గూల లక్ష్మణ్ శుక్రవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లగా వలకు భారీ చేప చిక్కింది.
నిజాంసాగర్ ఆయకట్టు కింద రైతులు సాగు పనుల్లో బిజీబిజీగా మారారు. రిజర్వాయర్లో పుష్కలంగా నీరు ఉండడంతో సాగుకు ఎలాంటి ఢోకా లేదనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. మొదటి ఆయకట్టు రైతులు వరినాట్లలో నిమగ్నమయ్యారు
యాసంగి పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటి విడుదలను గురువారం ఉదయం ప్రారంభించారు. ప్రధాన కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివకు�
నిండుకుండలా తొణికిసలాడుతున్న నిజాంసాగర్.. ఆయకట్టుకు భరోసానిస్తున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 16.16 టీఎంసీల నీరుండడంతో పంటల సాగుకు రందీ లేకుండా పోయింది.
కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట అవినీతికి పాల్పడిన నాయకులు స్వరాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక అన్ని వర్గాల సంక్షేమానికి కృ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నిరంతర వరద కొనసాగుతున్నది. వర్షాభావ పరిస్థితులతో జూన్ మాసంలో ఆందోళన కలిగించిన ప్రాజెక్టు పరిస్థితి జూలై, సెప్టెంబర్ మాసాల్లో భారీ ఇన్ఫ్లోలతో ఆశాజనకంగా మారింది.
Huge fish | కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు గూల రాములు రోజు మాదిరిగానే బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టులో చేపల వేట కోసం వెళ్లాడు. చేపల వేట కొనసాగిస్తుండగా 25 కిలోల చేప
Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టు ( Nizamsagar ) కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో గురువారం సాయంత్రం నీటిపారుదల అధికారులు నాలుగు వరద గేట్ల (Gates) ను ఎత్తారు.
దేశంలోనే మొట్టమొదటి భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో నిజాంసాగర్ ఒకటి. 1931 సంవత్సరంలో దాదాపు 92 సంవత్సరాల క్రితం నిర్మించిన చారిత్రక ప్రాజెక్టుకు రెండున్నర దశాబ్దాలుగా జలకళ సంతరించుకోవడం కలగానే మిగిలింద�