నిరంతరం రైతుల సంక్షేమం కోసం ఆలోచన చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.వానకాలం పంటలకోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన నేపథ
రైతులు వానకాలం పంటల సాగు ప్రారంభించేందుకు వీలుగా అధికారులు కాళేశ్వరం పంపులను ప్రారంభించి రిజర్వాయర్లను నింపే ప్రక్రియను చేపట్టారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి రంగనాయకసాగర్కు నీటి తరలింపు ప్రక్రియ�
మెండోరా, ఆగస్టు 2 : ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి 24,514 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 3 వేలు, కాకతీయ కాలువకు 5 వేలు, వరద కాలువకు 5 వేలు, లక్ష్మీ కా�
Floods | ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. నిజామబాద్ జిల్లాలోని శ్రీరాంసారగ్ ప్రాజెక్టులోకి 3.10 లక్షల క్యూసెక్కుల
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన మూడు వరద గేట్ల ద్వారా 14,900 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ ఈఈ సోలోమాన్ తెలిపారు. సెప్టెంబర్ 8వ తేదీన నీటి విడుదలను మంజీరా�
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ భాగం నుంచి 57,200 క్యూసెక్కుల చొప్పున ఇన్ఫ్లో ప్రవహిస్తుండడంతో ఆదివారం సాయంత్రానికి ఐదు వరద గేట్ల ద్వారా 45,700 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట�
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి శుక్రవారం సాయంత్రం 66300 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రవహిస్తున్నట్లు డీఈఈ శ్రావణ్కుమార్ తెలిపారు. సింగూరు ప్రాజెక్టుతో పాటు పోచారం ప్రాజెక్టు నుంచి ఇన్ఫ్లో వస్తు�
Kamareddy | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా, పిట్లం మండలంలోని కుర్తి వద్ద వంతెన నీట మునిగింది. వంతెన పైనుంచి వరద నీరు ప్రవాహిస్తోంది. ఈ క్రమంలో గడిచిన 8
నిజాంసాగర్ : ఎగువ భాగం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో పెరుగుతుండడంతో గురువారం సాయంత్రం వియర్ నంబర్ 12లో ఏడు వరద గేట్లు, వియర్ నంబర్ 16 నుంచి 5గేట్ల ద్వారా నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్న�
శ్రీరాంసాగర్ | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోట్టెత్తింది. ఎగువన ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 3.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 33 వరద గేట్లను