కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజాంసాగర్ (Nizamsagar) జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి 2,31,363 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 1,99,244 క్యూసెక్కుల నీట�
ఎగువప్రాంతం నుంచి వరద కొనసాగుతుండడంతోపాటు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి దగ్గరగా చేరుకోవడంతో ఎస్సారెస్పీ 16గేట్లు ఎత్తి 49, 280 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు రెండ్రోజులకు పోటెత్తిన వరద బుధవారం కాస్త తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీకి 1.50 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగ�
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతంలోనూ కురుస్తున్న వానలకు జలాశయాల్లోకి ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం�
ఉమ్మడి పాలకులు కుట్రపూరితంగా పుష్కలంగా నీటి లభ్యత ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి బేసిన్లను వదిలి నీరు లభించని ప్రాంతాల్లో తెలంగాణ ప్రాజెక్టులను నిర్మించారు. అరకొర నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఆ ప్రాజె�
నిజామాబాద్ నగరంతోపాటు బోధన్ పట్టణానికి తాగునీటి అవసరాల కోసం నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా అలీసాగర్కు బుధవారం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఏఈ శివప్రసాద�
Nizamsagar | రాష్ట్రంలో వానలు (Heavy rains) దంచికొడుతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశాయాలు నిండు కుండలను తలిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాం సాగర్(Nizamsagar) నుంచి
నింగి వానగట్టు నేల కుంగినట్టు.. పారేటి మన ఊరు చెరువు పల్లెకు ఎంత అందమో.. సెరువోయి.. మా ఊరి సెరువు.. ఊరి బరువునంత మోసే ఏకైక ఆదెరువు..’ అంటూ పల్లె చెరువుల అందాలను ప్రముఖ కవి గోరెటి వెంకన్న చక్కగా వర్ణించారు.
నియోజకవర్గంలో ఎకరం కూడా ఎండిపోకుండా పంటలను కాపాడుతామని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బీర్కూర్ నల్లజేరు చెరువును సోమవా రం ఆయన పరిశీలించారు.
ఎన్నో ఆశలతో దుక్కి దున్ని నారు పోసి యాసంగి పంట వేశారు. పంట ఏపుగా పెరిగింది. దీంతో రైతులు మురిసిపోయారు. రెండు, మూడు తడులు అందిస్తే పంట చేతికందుతుందని సంతోషపడ్డారు. ఆ సంతోషం మూన్నాళ్లు కూడా మిగలలేదు. భూగర్భ జ
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు.మహ్మద్నగర్ మండల మండల కేంద్రంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షా�
ఏడాది కుమారుడిని రోడ్డుపై వదిలేసి తల్లి అదృశ్యమైన ఘటన మహ్మద్నగర్ మండలంలోని గాలీపూర్లో బుధవారం చోటు చేసుకున్నది. బాధితురాలి సోదరుడు శివకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.