నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల కోసం ఐదో విడుత నీటి విడుదలను మంగళవారం ఉదయం ప్రారంభించినట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్�
దళితుల సాధికారత కోసం కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఇచ్చి దళితుల అభ్యున్నతికి పాటుపడేలా పథకాన్ని రూపొందించారు. స్వయం ఉపాధి, పరిశ్రమలు, వ్యాపారం నిర్
ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో వ్యవసాయం చేసే రైతులకు పనిభారం తగ్గడంతోపాటు వ్యవసాయం చేయడం సులభతరం అవుతున్నది. వ్యవసాయం చేస్తున్న రైతులకు విత్తనాలు విత్తడం నుంచి కోతలు కోసే సమయంలో కూలీల కొరతతో ఇబ్
పడిపూజకు వెళ్లి వస్తున్న అయ్యప్ప మాలధారుల ఆటోను ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..
రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమ తీరుపై ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్�
రహదారి విస్తరణ పనులకు అడ్డువచ్చిన చెట్లకు ఫారెస్టు అధికారులు జీవం పోశారు. సంగారెడ్డి-నాందేడ్-అకోలా జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మూడేండ్ల క్రితం తొలగించిన భారీ వృక్షాలను ట్రాన్స్లొకేషన్ పద్ధ�
ఎగువన వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ (Sriram sagar) ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పీకి (SRSP) భారీగా వరదనీరు వచ్చిచేరుతున్నది.
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెల చెరువుకు గ�
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన భారీ వానలతో గోదావరి (Godavari) నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ఒక్కొక్క ప్రాజెక్టులోకి వరద వ
నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించింది. వానాకాలం సీజన్లో ముందస్తు పంట సాగుకు రైతన్నలు సిద్ధమై, ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న తరుణంలో ఇంకా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందు
హనుమాన్ మాలధారణ సమయంలో మంచి మిత్రులుగా మారిన ఆ యువకుల స్నేహబంధం మృత్యువులోనూ వీడలేదు. పిట్లం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృత్యువాత పడ్డారు. ఎస్సై విజయ్కొండ తెలిపిన వివరాల ప్రకారం..
నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేసి మంత్రి కేటీఆర్ జుక్కల్ నియోజకవర్గ రైతుల కోరికను తీర్చారని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పిట్లం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రెండేండ్లు కరోనాతో నష్టం జరి�
పిట్లంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 13న నిర్వహించే మంత్రి కేటీఆర్ బహిరంగ సభాస్థలిని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గురువా రం రాత్రి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చే�
నిజాంసాగర్ ప్రాజెక్టు ఇక ఎప్పటికీ ఎండిపోదని, పచ్చగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విశ్వాసం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నిజాంసాగర్ నీటి గోస తీరిందని వివరించారు.