కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్థులకు కోటగిరి హైస్కూల్ విశ్రాంతి ఉపాధ్యాయుడు రమేష్ చేయుత నందించారు. అస్య ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన
రాష్ట్రం పేరుమీద ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీలో ఆది నుంచి పాలనలో నిర్ల క్ష్యం రాజ్యమేలుతున్నది. తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడి 18 సంవత్సరాలు అవుతుండగా..ఇప్పటివరకు ఒకేసారి స్నాతకోత్సవం (కాన్వకేషన్) నిర్వ�
రెండు నెలల బకాయి వేతనాలతోపాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ అధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ఎంపీడీవో కార్యలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.
kamareddy | కామారెడ్డి, బిబిపెట్, ఏప్రిల్ 23 : గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతే రాజు అనే విధంగా మాజీ సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బీఆర్ఎస్ యూత్ విభాగం మండల నాయకులు మహేష్ యాదవ్ అన్న�
Nizamabad | భిక్కనూరు ఏప్రిల్ 21 : ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతే నూతన నియమకాలు చేపట్టాలని తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణ కాంట్రాక్ట్ అధ్యాపకులు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ�
Kamareddy | కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు 15, 16.17 వ వార్డు లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
KCR Bithday | తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను నిజామాబాద్ (Nizamabad) ఉమ్మడి జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్
తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయాల్లో సంక్రాంతి పండుగకు విశిష్ట స్థానం ఉన్నది. తెలుగువారి సంప్రదాయంలో పెద్ద పండుగ. సంక్రాంతికి సెలవులు వచ్చాయంటే చాలు విద్య, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున�
నగరంలోని మాలపల్లికి చెందిన ఏడేండ్ల బాలుడు మహ్మద్ మిహాజ్ కిడ్నాప్ కేసు సుఖాంతమయ్యింది. జనవరి 30న బాలుడు కిడ్నాప్నకు గురికాగా.. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీ హబ్ కేవలం ఉద్యోగ కల్పనే కాదు.. ఉద్యోగాల సృష్టికీ దోహదపడుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఐటీ హబ్లో ఉద్యోగాల భర్తీ కోసం నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్�
దశాబ్దాలుగా వివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.10లక్షలు అందించి పలు యూనిట్ల ద్వా�
ఘనంగా నరసింహస్వామి ఆలయ ప్రారంభం ప్రత్యేక పూజల్లో దేవనపల్లి వంశీయులు నిజామాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నందిపేట: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని సీహెచ్ కొండూర్లో ఆధ్యాత్మిక శోభ వెల్ల�
ఆకట్టుకుంటున్న నిజామాబాద్ యువకుడు నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంపై నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పర్యావర