sriram sagar project | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 24,850 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది.
gun fire | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ రౌడీషీటర్ తుపాకీతో హల్చల్ చేశాడు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆరిఫ్ అనే రౌడీషీటర్ కారుపై వస్తూ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు.
వేసవితాపం నుంచి ఉపశమనం ఒంట్లోని రుగ్మతలు దూరం చేసే శక్తి శక్కర్నగర్, మే 24:పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, మనకు సర్వాన్నీ ప్రసాదించే చెట్టు చేమలను పెంచాలన్నా మట్టే ప్రధానం. మట్టి లేకపోతే మనుగ�
అందుబాటులో ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా బాధితుల కోసం ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్త
కరోనా వేళ ప్రైవేటు అంబులెన్స్ల ఇష్టారాజ్యం యజమానుల తీరుపై అధికార యంత్రాంగం సీరియస్ అందుబాటులోఅధికారుల నంబర్లు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్ నారాయణరెడ్డి ఒకవైపు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే �
ప్రభుత్వ సబ్సిడీతో ఆసక్తి చూపుతున్న రైతులు సేంద్రియ ఎరువులు వాడుతూ.. కూరగాయల సాగు డ్రిప్ సిస్టం ద్వారా నీటి సరఫరా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది అన్నదాతలకు కావా
ముందస్తు నమోదుతో సులువుగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ స్లాట్ బుకింగ్ మూలంగా శరవేగంగా జరుగనున్న పంపిణీ వెంట ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్లడం తప్పనిసరి ఇకపై టీకా కేంద్రాల్లో వివరాల నమోదుకు అవక�
తలా కొంత పోగుచేసి.. తోచినవిధంగా సాయం అందించి.. మానవత్వం చాటుకుంటున్న స్వచ్ఛంద సంస్థ 60 మంది యువకులతో ఫౌండేషన్ ఏర్పాటు ప్రశంసలు అందుకుంటున్న చేయూత బాధ్యులు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో 60 మం�
కొవిడ్ వేళ రెండేండ్లుగా సెర్ప్ఆధ్వర్యంలో వరి కొనుగోళ్లు నిజామాబాద్ జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 38 కేంద్రాలు కమ్మర్పల్లి, ఏప్రిల్ 28: కరోనా కాలంలోనూ వరి కొనుగోళ్లు నిర్వహిస్తూ మహిళా సంఘాలు కీలకపాత్ర ప�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 27: జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్ష, వ్యాక్సినేషన్ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. కరోనా కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. మంగళవారం బోధన్ �
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 27: ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను జిల్లావ్యాప్తంగా మంగళవారం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లా
టీఆర్ఎస్ను ఆదరించిన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరిన తొలి జడ్పీ నిజామాబాదే.. 2013లో కేసీఆర్ నాయకత్వంలో ఆర్మూర్లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్లీనరీ అదే ప్లీనరీలో ఏడవసారి పార్టీ అధ్యక�
నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 26: రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాలకు చెందిన పంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఖాళీలు ఏర్పడి