జిల్లాలో కాళేశ్వరం పనులను పరిశీలించిన మంత్రి వేముల, ఎమ్మెల్యే బాజిరెడ్డి జల వనరుల శాఖ అధికారులు,వర్క్ ఏజెన్సీలతో కలిసి పర్యటన పంప్హౌస్లు, భారీ నిర్మాణాల తీరుతెన్నులపై ఆరా పనుల్లో జాప్యంపై అసహనం..పుర�
వర్ని, ఏప్రిల్ 2 : ఓ పెండ్లి వేడుకకు హాజరైన 30 మందికి కరోనా సోకింది. మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం నలుగురికి పాజిటివ్ రావడంతో గ్రామంలో కలకలం మొదలైంది. దీంతో �
నందిపేట్, ఏప్రిల్ 2 : ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్వో జె. రమేశ్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం కరోనా వ్యాక్సినేషన్
నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేందుకు ప్రయత్నం కార్పొరేషన్ పరిధిలో సమకూరిన 151 వాహనాలు పాతవి 81, ఏక కాలంలో 70 కొత్త వాహనాలు రాక నగరంలో 180 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ లక్ష్యం స్వచ్ఛ నగరంగా మార్చేందుకు
భీమ్గల్, ఏప్రిల్1: బాల్కొండ నియోజకవర్గంలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేంత వరకూ తాను విశ్రమించేదిలేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ,శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స
ముప్కాల్, ఏప్రిల్ 1: మండలంలో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్ను నిర్మించడంతో రైతుల బాధలు తీరనున్నాయి. ఈ సబ్స్టేషన్ నిర్మాణంతో మండలంలోని వెంచిర్యాల గ్రామానికి మరింత నాణ్యమైన విద్యుత్ సేవలు అందనున్న�
గాంధారి, మార్చి 29 :పల్లె ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేసి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మాతు సంగెం. వైకుంఠధామం, కంపోస్టు షెడ్డుతో పాటు పల్లె ప్రకృతి వనాన్ని సక�
మోర్తాడ్, మార్చి 28 : ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిట్మెంట్ను ప్రకటించడం, ఎవరూ ఊహించని విధంగా ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. రిటైర
ఆర్మూర్, మార్చి 28 : తాళం వేసిన ఇండ్లు, రద్దీ ప్రాంతాలు, ఆర్టీసీ బస్టాండ్.. ప్రాంతం ఏదైనా డివిజన్ పరిధిలో దుండగులు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. ఆర్మూర్ పట్టణవాసులు ఇ�