నవీపేట, ఏప్రిల్ 26 : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కోట్ల రూపాయలతో ఇరిగేషన్ కాలువల నిర్మాణ పనులను చేపట్టిందని, పనుల్లో నాణ్యత లోపించిందని, తక్షణమే విచారణ చేపట్టాలని మండల సర్వసభ్�
రూ.15లక్షలతో ఏర్పాటు ఆహ్లాదం పంచుతున్న మొక్కలు వనంచుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణం పిల్లల కోసం ఆటవస్తువులు ఏర్పాటు నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 26: పచ్చదనంతోపాటు ఆహ్లాదం పంచుతున్నది కాలూర్ ప్రకృతి వనం. న
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 20 : జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారికి వైద్య సిబ్బం ది మంగళవారం టెస్టులు నిర్వహించ�
మహారాష్ట్ర మూలంగానే నిజామాబాద్లో కరోనా తీవ్రత బెడ్స్, కొవిడ్ సేవలు పెంచుతూ చర్యలు ప్రైవేటు దవాఖానల దోపిడీపై నిఘా మీడియాతో నిజామాబాద్ కలెక్టర్ నిజామాబాద్, ఏప్రిల్ 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాను
రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు మే ఒకటో తేదీ వరకు అమలు కానున్న ఆంక్షలు అత్యవసర సేవలకు మినహాయింపు నిజామాబాద్, ఏప్రిల్ 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కే�
భీమ్గల్, ఏప్రిల్ 18: రైతులు ధాన్యం విక్రయాలపై దళారులను ఆశ్రయించవద్దని జిల్లా సహకార అధికారి సింహాచలం, డీఆర్డీవో పీడీ చందర్నాయక్ సూచించారు. మండలంలోని సికింద్రాపూర్, బెజ్జోర, పురాణిపేట్, జాగిర్యాలలో �
మహారాష్ట్రలో కరోనాతో భయం..భయం ముంబై నుంచి బయల్దేరిన తెలంగాణవాసులు ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ గతంలో రూ.700.. ఇప్పుడు మూడురెట్లు చార్జీ వసూలు నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 18: మహారాష్ట్రలో కరోనా కేసుల
భీమ్గల్/మోర్తాడ్/కోటగిరి/ఇందల్వాయి/నందిపేట్/ఆర్మూర్ (నందిపేట్), ఏప్రిల్ 16: కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా ఆంక్షలు విధించుకుంటున్నారు. ఈ మేరకు శనివ�
అభివృద్ధి పనులు పూర్తి కావడంపై సర్వత్రా హర్షం అందరి సమన్వయంతో స్వల్పకాలంలో పనులు పూర్తి ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు దాతల సహకారం భీమ్గల్, ఏప్రిల్ 16 :పల్లె ప్రగతిలో భాగంగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్
ధర్పల్లి/ఇందల్వాయి/మాక్లూర్/ఆర్మూర్, ఏప్రిల్ 14 : అన్నదాతల సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కృషితో రైతులకు ఎంతో లబ్ధిచేకూరుతున్నదని ధర్పల్లి ఎంపీపీ నల్ల సారికాహన్మంత్రెడ్డి అన్నారు. ఐకేప�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 11 : సంఘ సంస్కర్త, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహా త్మా జ్యోతిబా పూలే జయంతిని జిల్లాలో ఆదివా రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్ర�
ఎడపల్లి (శక్కర్నగర్), ఏప్రిల్ 8: ఎడపల్లి మండలంలో పలు శాఖల అధికారుల తీరు కారణంగా తమకు ప్రజల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎడపల
ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 8 : దేవుడు వరమిచ్చినా – పూజారి కరుణించలేదన్నట్లుగా మారింది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ వైకుంఠధామం పనులు. జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు ఎంత ఒ�
ఉమ్మడి జిల్లాలో వెల్లువెత్తనున్న ధాన్యం దిగుబడులు సకాలంలో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ప్రణాళికలు వానకాలంలో నిజామాబాద్లో 5.55 లక్షల మెట్రిక్ టన్నులు కామారెడ్డిలో 3.70 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం క�
నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 7 : మౌలిక సదుపాయాలు లేక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ దీపాలు సైతం లేక అవస్థలు పడ్డారు. గతుకుల రోడ్లపై రాకపోకలు సాగిస్తూ కాలం వెల్లదీశారు. �