అత్యధిక మందికి పింఛన్లు అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రమొక్కటేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండలంలోని తగిలేపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సక్రియానాయక్ తండాలో ప్రభుత్వం నిర్మించిన 20 డ�
అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అగ్రస్థానంలో ఉన్నది. విద్యుత్, వ్యవసాయం, నీటి పారుదల, వైద్యం తదితర రంగాల్లో తెలంగాణ సాధిం�
ఉబికివస్తున్న పాతాళ గంగ కరువుతీరా కురిసిన వానలు.. నిండుకుండల్లా ప్రాజెక్టులు బోర్ల నుంచి ఉబికి వస్తున్న నీరు మూడేండ్లుగా పెరుగుతున్న భూగర్భజలమట్టం నిజామాబాద్ జిల్లాలో 1.51 మీటర్లకు పెరిగిన నీటిమట్టం జి
వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సరిగ్గా 11.30 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించిన సబ్బండవర్ణాలు జాతీయతా స్ఫూర్తిని చాటిన ప్రజలు సామూహిక జాతీయ గీతాలాపనతో మార్మోగిన నిజామాబాద్ వెల్లివిరిసిన జాతీయతాభావం జా�
అధికారులతో సమీక్షలో కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు, జూలై 25 : జిల్లాలో డెంగీ, మలేరియా, అతిసారం, విషజ్వరాల వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారు
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్, జూలై 25: దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ ఎలాగో.. తెలంగాణకు సీఎం కేసీఆర్ కూడా అలాగేనని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం హన్మాన్నగర్లో
కామారెడ్డిరూరల్ జులై 25 : కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణ నుంచి రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగం�
‘దళిత బంధు పథకం పేదలకు వెలుగు దివ్వెలాంటిది.. గత ప్రభుత్వాలు పేదల కోసం పాటుపడిన దాఖలాలు లేవు.. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది..ఎలాంటి షరతులు లేకుండా వంద శాతం రాయితీతో రూ.10 లక్షలు మంజూరు చేయాలనే ఆలోచన ర
గ్రామంలోని ప్రభుత్వ బడిని అభివృద్ధి చేయాలని సంకల్పించారు కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామస్తులు. తలాకొంత పోగుచేసి 13 ఏండ్ల క్రితం ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించారు.
300 మంది నుంచి రూ.54 లక్షలు వసూలు పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఫర్నిచర్, బ్రోచర్లు, ఇతర సామగ్రి సీజ్ నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 5 : నిజామాబాద్ జి ల్లా కేంద్రంలో అక్రమంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్న స్థ�
ప్రభుత్వ పథకాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి వంద శాతం రాయితీ పై చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ బాన్సువాడ లో చేపల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం బాన్సువాడ, ఫిబ్రవర�
మూడేండ్లుగా పసుపు కొనుగోళ్ల సీజన్ ప్రారంభం కాగానే ఎంపీ అర్వింద్ సరికొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర పెరిగితే తమ కృషే కారణమంటూ గొప్పలు చెప్పుకుంటూ.. ధర పతనమైతే పత్త
వర్ని మండలం సిద్ధాపూర్కు ఈ నెల 11న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ రానున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, ప్రతి రైతు �