భిక్కనూర్ మండలంలో కాంగ్రెస్ నాయకులు దొంగతనంగా ఇతరుల సమాచారం సేకరించి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం, ఇన్సూరెన్స్ కార్డులు జారీ చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్(బీఆర్ఎస్ నాయకులు
మండలంలోని పొతంగల్ కలాన్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఆకట్టుకుంటున్నది. గ్రామ శివారులో ఉన్న బుగ్గరామన్న ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలతో పట్టణాలల
ఆ పల్లెలో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. పల్లెప్రకృతి వనంతో ఆహ్లాదం పంచుతున్నది. గ్రామంలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతుండడంతో అంటువ్యాధులు, విషజ్వరాల జాడలేదు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతరించిపోతున్న కులవృత్తులకు సీఎం కేసీఆర్ పూర్వవైభవాన్ని తీసుకువచ్చారని, అన్ని కులాల వారు ఆర్థికంగా ఎదిగేందుకు కృషిచేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్�
జక్రాన్పల్లి మండలంలోని చింతలూర్ గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ దారుడు, ఉత్తమ రైతు నాగుల చిన్ని కృష్ణుడికి జాతీయ పురస్కారం లభించింది. చిన్ని కృష్ణుడు ఎకరం పొలంలో తల్లిదండ్రుల చిత్రం వచ్చేలా మూడు ర�
సర్కారు దవాఖానల్లో ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా రోగ నిర్ధారణ పరీక్షల కోసం వేలాది రూపాయలు వెచ్చి�
మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్ట్రంలోనూ లేవని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగ
నవరాత్రి అనేది సంస్కృత పదం. నవ అం టే తొమ్మిది అనే అర్థం ఉంది. అమ్మవారి తొమ్మిది రూపాలను ఈ నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. తొమ్మిది రోజులపాటు రోజుకో రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఉమ్మడి నిజామాబ�
సమస్యల పరిష్కారంలో న్యాయవ్యవస్థ అగ్రభాగాన ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలను