70 ఏండ్లలో జరగని అభివృద్ధి ఏడేండ్లలో జరిగింది రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గాంధారి మండలం ముదెల్లిలో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులకు సభాపతి భూమిపూజ గాంధారి, ఫిబ్రవరి 4: కేసీఆర్ పాల�
మండలంలోని మారుమూల గ్రామం ఖండ్గావ్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధి కోసం ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల రూ.50 వేల అర్థికసహాయాన్ని అందించారు.
ఏండ్ల కల నెరవేరింది ఉద్యోగులకు శాశ్వత పరిష్కారం.. న్యాయబద్ధమైన విభజనఅంటున్న ఉద్యోగులు మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకూ మెరుగైన విద్యాబోధన అందించాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు 98 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ తుంగతుర్తి, ఫిబ్రవరి 3 : నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
ప్రజలను కంటికి రెప్పలా రక్షించుకోవడమే ధ్యేయం ‘నమస్తే తెలంగాణ’తో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి నిజామాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రక్షణ సమితి
భీమ్గల్: భారత రాజ్యాంగాన్ని కించపర్చే విధంగా మాట్లాడిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మను నిజామాబాద్ భీమ్గల్ పట్టణ కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.ఈ