కత్తి, నెత్తి లేని వారి మాటలు నమ్మొద్దు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండలో లింకురోడ్డు పనులకు శంకుస్థాపన బాల్కొండ(ముప్కాల్), డిసెంబర్ 10: సీఎం కేసీఆర్ సహకారంతోనే బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధి ప�
నిజామాబాద్ లీగల్, డిసెంబర్ 10 : అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా న్యాయ సేవా సంస్థ, పోలీసుశాఖ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో శుక్రవారం నిర్
పేదల ఇంటికలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్ త్వరలో సొంతజాగాలో ఇల్లు కట్టుకునే పథకం ప్రారంభం మంచి పనులను చెడగొట్టేవారి మాటలను పట్టించుకోవద్దు వేల్పూర్లో 112 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవంలో మం�
రూ.30లక్షలతో వైకుంఠధామం సుందరీకరణ పార్కును తలపిస్తున్నశ్మశానవాటిక ప్రాంగణం నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం, పరిశుభ్రతతోపాటు అన్ని వసతులతో కూడిన వైకుంఠధామ�
అభివృద్ధికి ఆటంకం ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం దందా విమర్శలకు తావిస్తున్న పలువురి వ్యవహార శైలి చైతన్యంతోనే అక్రమాలకు చరమగీతం నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ‘ ప్రభుత్వంతో పని చేయించుకోవడం �
యాసంగి సీజన్ కోసం స్పెషల్ డ్రైవ్ కామారెడ్డి జిల్లాలోని 104 క్లస్టర్లలో సాగుతున్న శిక్షణ కార్యక్రమాలు 25-30 శాతం వరిసాగు తగ్గించే దిశగా చర్యలు బైబ్యాక్ ఒప్పందం ఉంటేనే వేయాలని సూచన సొంతిల్లు వారికి ఏండ్ల�
గగ్గుపల్లిలో ‘నమస్తే నవనాథపురం’ ఆర్మూర్, డిసెంబర్ 5: ఆర్మూర్ మండలంలోని గగ్గుపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన ‘నమస్తే నవనాథపురం’ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్�
భక్తుల కొంగుబంగారం శివయ్య ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 5 : మండలంలోని మల్లారం గ్రామశివారులో ఉన్న లింగేశ్వరగుట్ట ఆశ్రమ వార్షికోత్సవాల�
2.64 లక్షల ఎకరాలకు 23.832 టీఎంసీల నీటి విడుదలకు ఆమోదం వానకాలం వడ్ల కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నిజామాబాద్ ప్రథమం యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టీకరణ జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో మం�
రూ.5 లక్షలతో వంట సామగ్రి, కుర్చీలు, ఇతర సామగ్రి అందజేత మంత్రి చేతుల మీదుగా త్వరలో కల్యాణ మండపం ప్రారంభం వేల్పూర్లో నానమ్మ-తాతయ్య జ్ఞాపకార్థం వివిధ సేవా కార్యక్రమాలు వేల్పూర్, డిసెంబర్ 4 : నిజామాబాద్ జిల
గుండు, బండి.. దద్దమ్మలు తెలంగాణ వడ్లు కొనాలని కేంద్రాన్ని ఎందుకు అడగరు? రైతుల ప్రయోజనాలు పట్టని బీజేపీ ఎంపీలు మోదీకి అదానీ, అంబానీల పైనే ఎక్కువ ప్రేమ ధాన్యం కొనుగోళ్లలోకేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి వేము�
వందశాతం వ్యాక్సినేషన్పై ప్రత్యేక దృష్టి కొత్త వేరియంట్ల పుట్టుకతో ప్రభుత్వం జాగ్రత్తలు అర్హత కలిగిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు జోరుగా సాగుతున్న కరోనా టీకాల పంపిణీ గ్రామాల్లో అవగాహన రాహిత్
వాతావరణ మార్పులతో పెరిగిన చలి తీవ్రత18 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలుజిల్లావ్యాప్తంగా కమ్ముకుంటున్న పొగమంచు ఖలీల్వాడి, డిసెంబర్ 4: నిజామాబాద్ జిల్లాలో రెండు, మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింద�
అటవీ భూముల పరిరక్షణే ధ్యేయంగా ప్రణాళికలు నిజామాబాద్ జిల్లాలో 10వేల ఎకరాల పోడు భూమి కామారెడ్డిలో 52వేల ఎకరాల్లో ‘పోడు’ గుర్తింపు క్రమబద్ధీకరణకు వెల్లువలా దరఖాస్తులు ఈ నెల 8 వరకు కొనసాగనున్న దరఖాస్తుల స్వ�