ఏర్గట్ల, జనవరి 27 : వసుంధర విజ్ఞాన వికాస మండలి పెద్దపల్లి వారు నిర్వహించిన ‘కరోనా కాలంలో చదువు’ అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీల్లో నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తడ్పాకల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థ�
ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్, జనవరి 22: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆలయాలకు మంజూరైన నిధుల ప్రొసీడింగ్ కాపీలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆయన స్వగృహంలో ఆలయ �
ప్రతి నియోజకవర్గానికీ దళితబంధు మార్చి నెలాఖరులోగా అందజేసేందుకు చర్యలు సీఎం ఆదేశాలతో రంగంలోకి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులు అర్హుల గుర్తింపునకు పటిష్ట ఏర్పాట్ల
రైతు వ్యతిరేక కేంద్రానికి తగిన బుద్ధి చెబుతాం.. బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరుగనివ్వం.. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక వేల్పూర్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గ�
మూతపడిన పిప్పిరేగడి తండా పాఠశాలలో మళ్లీ మోగనున్న బడిగంట కొన్నేండ్లుగా విద్యావలంటీర్తోనే నడిచిన ఐదు తరగతుల పాఠశాల ఆయన మానేయడంతో ఇటీవల మూతపడిన బడి ‘జీరో’ స్కూల్కు ఎట్టకేలకు టీచర్ కేటాయింపు సంతోషం వ్�
30 శాతం వేతనాల పెంపు పారిశుద్ధ్య కార్మికులకు సముచిత గౌరవం పబ్లిక్ హెల్త్, శానిటేషన్, ఆశ కార్యకర్తల హర్షం ప్రజారోగ్య రక్షణ విధుల్లో కీలక బాధ్యతలు కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న సీఎం కేసీఆర్ నిజామాబా
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 7 : రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని ఎనిమిది విడుతలుగా విజయవం తంగా అమలు అవుతుండడంపై రైతుబంధు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ప్రజాప�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 6 : జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పంటల సాగుకోసం పెట్టుబడి సహాయాన్ని అందజేయడాన్ని హర్షిస్తూ రైతులు సంబురాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రప�
ఎంపీ అర్వింద్కు టీఆర్ఎస్ నేతల సవాల్ కోటగిరి/బాన్సువాడ /నస్రుల్లాబాద్/వర్ని, జనవరి 3 : ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిపై ఎంపీ అర్వింద్ లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పె�
రూ. 12.80 లక్షలతో తయారు చేయించిన బంగారు హారాలను అందజేసిన దంపతులు దాతలను అభినందించినస్పీకర్ పోచారం బీర్కూర్, డిసెంబర్ 24 : మండలంలోని తెలంగాణ తిరుమల ఆలయానికి భక్తులు విరాళాలను అందజేస్తున్నారు. ఆలయాన్ని స్ప�
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి యాంసగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవని స్పష్టీకరణ అమ్రాద్లో దేశీ వరి విత్తన శుద్ధి కేంద్రం ప్రారంభం మాక్లూర్, డిసెంబర్ 23 : పోషక విలువలతో కూడిన పంటలను పండించాలని, �
జాతీయ రైతు దినోత్సవాన్ని జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులను సన్మానిం చారు. భీమ్గల్/మోర్తాడ్, డిసెంబర్ 23: జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని సేవ్ గ్లోబల్ సంస్థ �