నిజామాబాద్సిటీ, డిసెంబర్ 23: దేశానికి అన్నం పెట్టే రైతుల శ్రమ వెలకట్టలేనిదని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మన దేశంలో వ్యవసాయానికి ఎంతో ప్రధాన్యత ఉందని, అన్నదాతల కృషిని మరువలేమని పేర్కొన్నారు. నగ�
వినియోగదారుల ఫోరం ద్వారా సేవలు వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా పరిహారం పొందే అవకాశం నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 235 ఫిర్యాదుల పరిష్కారం ఖలీల్వాడి, డిసెంబర్ 23 : వస్తు వినిమయ వ్యవస్థలో వినియ�
ఆరుతడి పంటగా పూలతోటలు పంటమార్పిడితో అధిక లాభాలు బంతి,చామంతి,చాందినీ పూల సాగులో దిట్ట మాక్లూర్ రైతులు మాక్లూర్, డిసెంబర్ 18: బంతిపూల సాగు వాణిజ్యపరంగా మంచి విలువను కలిగి ఉన్నది. పూలతోటల పెంపకంతో సన్న, చి�
2010లో జిల్లా కోర్టులో ప్రారంభం ఇరుపక్షాల అంగీకారంతో త్వరితగతిన కేసుల పరిష్కారం నిజామాబాద్ లీగల్, డిసెంబర్ 18 : దేశంలోనే తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం(ఐఏఎంసీ) ప్రారంభమైంది. రాష్ట్ర రా
మైనారిటీ గురుకులాల్లో టాపర్గా నిలిచిన అభిజ్ఞ చందూర్ గురుకులం నుంచి నీట్, ఐఐటీ లాంగ్టర్మ్ కోచింగ్కు అర్హత సాధించిన ముగ్గురు విద్యార్థినులు శిక్షణకు రూ.5లక్షల చొప్పున ఖర్చు చేయనున్నట్లు ప్రిన్సిప�
డిచ్పల్లి, డిసెంబర్ 18 : కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆటలాడుతున్నదని, ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నాటకాలాడుతున్నదని ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ విమర్శించారు. మండలంలోని కోరట్పల్లి, సుద్ద�
జిల్లా, మండల పరిషత్లకు నిధులు విడుదల 2021-22 బడ్జెట్ కేటాయింపులమేరకు మంజూరు హర్షం వ్యక్తంచేస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి దోహదం చేయనున్న ప్రత్యేక నిధులు స్థానిక సంస్థలను బల�
భూపాలపల్లి నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టివేత రూ.8 లక్షల విలువైన గంజాయి స్వాధీనం నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 11: నిజామాబాద్ జిల్లా కేంద్రం మీదుగా మహారాష్ట్ర ప్రాంతానికి అక్రమంగా గంజాయిని తరలిస్త
పోటెత్తినపంటతో బారులు తీరుతున్న లారీలు కేంద్రం తీరుతో తల పట్టుకుంటున్న మిల్లర్లు నిల్వకు గోదాములు ఖాళీ లేక తీవ్రమైన ఇక్కట్లు బీజేపీ తీరుతో కుదేలవనున్నపారాబాయిల్డ్ రైస్మిల్లులు ఐదారేండ్లలో ఉమ్మడి �
ప్రభుత్వ దవాఖానల్లో ఆధునిక సౌకర్యాలు కరోనా మనకు ఎన్నో పాఠాలు నేర్పింది మిత్రుల సహకారంతో వేల్పూర్ పీహెచ్సీలో రూ.31 లక్షలతో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ�
రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకే అబద్ధపు ప్రచారాలు రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో నూతన బస్టాండును నిర్మిస్తాం.. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఆర్టీసీ చైర్మన్ బాజ�
సామాన్యుల పాలిట వరం.. లోక్ అదాలత్ లోక్ అదాలత్లతో అప్పీలులేని పరిష్కారం ఇరువర్గాల అంగీకారంతోనే శాశ్వత పరిష్కారాలు ఉమ్మడి జిల్లాలో వేలాది కేసులకు లభిస్తున్న మోక్షం కేసుల నుంచి బయటపడుతూ ఊపిరి పీల్చుక
వాట్సాప్లో ప్రత్యేక ్రగ్రూపులు ర్యాగింగ్ నియంత్రణపై యూనివర్సిటీలు, కాలేజీల దృష్టి ఎప్పుడు ఫోన్ చేసినా సిద్ధంగా అధికారులు సిటీబ్యూరో, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): ఉస్మానియా, జేఎన్టీయూ వంటి అన్ని యూన�