Nitish Kumar As Deputy PM | బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఉప ప్రధాని కావాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆకాంక్షించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.
Rabri Devi Counters Nitish Kumar | అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీహార్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీఎం నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకురాలు రబ్రీ దేవి మధ్య శాసన మండలిలో తీవ్ర వాగ్వాదం జరిగింది.
Nitish Kumar | బాలికా విద్యపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ సహనం కోల్పోయారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీపై మండిపడ్డారు. మీ పార్టీ ఏమీ చేయలేదని అన్నారు.
Tejashwi Yadav | బీహార్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఆ రాష్ట్రంలో ఈ ఏడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ అధికార ఎన్డీఏ నేతలకు, ప్రతిపక్ష ఆర్జేడీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొన
Tejashwi Yadav | బీహార్ సీఎం (Bihar CM) నితీశ్ కుమార్ (Nitish Kumar), మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరాయి.
Bihar Assembly | బీహార్ అసెంబ్లీలో సీఎం నితీశ్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సీఎం నితీశ్ కుమార్ మాటిమాటికి 2005కు ముందు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ పాలన గురించి విమర్శలు చే
Tejashwi Yadav | బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం పాత వాహనం మాదిరిగా ప్రజలకు భారంగా మారిందని విమర్శించారు. ఈ నే�
Bihar cabinet | నితీశ్ కుమార్ (Nitish Kumar) ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేల (BJP MLAs) కు మంత్రివర్గం (Cabinet) లో చోటు కల్పించారు. ఈ ఏడాది నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనుండ�
Bihar cabinet | ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్న వేళ నితీశ్ కుమార్ తన క్యాబినెట్ను విస్తరించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు క్యాబినెట్ విస్తరణ జరగనున్నట్లు
కేంద్ర బడ్జెట్ ఉసూరుమనిపించింది. ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు వరాలు, ప్రత్యక్ష పన్నులపై కొంత మినహాయింపులు తప్పించి బడ్జెట్లో చెప్పుకోదగ్గ అంశాలు కనిపించలేదు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్ట
బీహార్లోని కటిహార్ జిల్లాలో ఆదివారం గంగా నదిలో ఓ పడవ మునిగిపోయి మూడేళ్ల చిన్నారితోసహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. 15 మంది ప్రయాణిస్తున్న పడవ అందాబాద్ ప్రాంతంలోని గోలాఘాట్�
రాష్ట్రంలోని బాలికలు, యువతులు ఇప్పుడు మంచి దుస్తులు వేసుకుంటున్నారని.. గతంలో వారు మంచి దుస్తులు ధరించారా.. అని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్షనేత