బీహార్లో ఎన్డీయే కూటమి మరోసా రి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. రాష్ట్రం లో 40 లోక్సభ స్థానాలు ఉండగా ఎన్డీయే కూటమికి 30 స్థానాలు దక్కాయి. ఎన్నికల ముంగిట బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్డీయేలో
బీజేపీకి సాధారణ మెజార్టీ రాని నేపథ్యంలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో చేరే విషయమై ఎన్డీయే భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధ్యక్షుడు నితీశ్లతో
వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ర్టాలతో కలిసి పనిచేస్తామని ప్రధాని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ప్రధా�
NDA meet | లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ దక్కడంతో ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో రేపు సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు బీ�
Lok Sabha elections | ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఓట్ల లెకింపు ఏర్పాట్లపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తాను చేస్తున్న పోరాటంలో తన అంకుల్ జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ నుంచి ‘పూర్తి మద్దతు’ ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మధుబని
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి పొరపాటు పడ్డారు. దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఆ వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నారు. రామ్విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు విడతలుగా జరుగనున్న ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ‘స్థానికంగా ఎవరు గెలుస్తారనేది ముందుగా పోలీసులు పసిగడతా�
Loksabha Elections 2024 : యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్పై మండిపడ్డారు. చాలా మంది పిల్లలకు ఆయన జన్మనిచ్చారని, వంశపారంపర్య రాజకీయాల కోసం వారికి శిక్షణ ఇస్తున్నారని విమ
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన ప్రసంగంలో పలుమార్లు తడబడ్డారు. 400కు బదులు 4000 మందికిపైగా ఎంపీల గెలుపుతో మోదీ తిరిగి ప్రధాని అవుతారని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Bihar BJP | బీహార్లో బీజేపీ డామినేషన్ కనిపిస్తున్నది. మొత్తం 40 ఎంపీ స్థానాలకుగాను అత్యధికంగా 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నది. తిరిగి ఎన్డీయే కూటమిలో చేరిన సీఎం నితీశ్ కుమార్కు చెందిన జేడీ(యూ) గతంలో 1
Tejashwi Yadav | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్కుమార్పై ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్డీఏ కూటమిని వీడబోనంటూ తాజాగా నితీశ్ చేసిన వాగ్ధానంపై తేజస్వి సెటైర�
CM Nitish Kumar | తాను ఇక ఎన్నటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలోనే ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. ఔరంగాబాద్, బెగుసరాయ్లలో వివిధ అభివృద్ధి ప్ర