Nitish Kumar | కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి (INDIA bloc) నుంచి జేడీ(యూ) చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar)కు ప్రధాని ఆఫర్ (offered PM post) వచ్చినట్లు ఆ పార్టీ నేత కేసీ త్యాగి తెలిపారు.
Nitish Kumar | జూన్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే వరకూ నితీశ్ కుమార్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు జేడీ(యూ) వర్గాలు తెలిపినట్లు ఇండియా టుడే నివేదించింది.
బీహార్లో రాజకీయ ప్రత్యర్థులైన ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్ ఇద్దరూ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లడం దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించింది. ఎన్డీయే, ఇండియా కూటములు రెండు బుధవారం
NDA alliance meet | బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) పక్ష నేతగా ప్రధాని మోదీని ఎన్నుకున్నారు. బుధవారం ఢిల్లీలోని మోదీ నివాసంలో ఎన్డీయే పార్టీల నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్�
Sanjay Raut | సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ నడపలేరని మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్డీయే ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు కీలకమైన నితీశ్ కుమార్, చంద్రబాబు నాయ�
Nitish Kumar | బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar), ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్(Tejaswi Yadav) ఒకే ఫ్లైట్లో ఢిల్లీ బయలురి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది.
Centrel Government | కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనా? లేక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట మా? అనేది యావత్ భారతావనిని ఉత్కంఠకు గురిచేస్తున్నది.
King makers | సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఆ ఇద్దరు నేతలను ఎవరూ పట్టించుకోలేదు. భవిష్యత్తులో వారు దేశ రాజకీయాలను శాసిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఏకంగా దేశాన్ని ఏలే ప్రధానిని నిర్ణయించే కింగ్మేకర్లుగా అవతరిస్తార�
బీహార్లో ఎన్డీయే కూటమి మరోసా రి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. రాష్ట్రం లో 40 లోక్సభ స్థానాలు ఉండగా ఎన్డీయే కూటమికి 30 స్థానాలు దక్కాయి. ఎన్నికల ముంగిట బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్డీయేలో
బీజేపీకి సాధారణ మెజార్టీ రాని నేపథ్యంలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో చేరే విషయమై ఎన్డీయే భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధ్యక్షుడు నితీశ్లతో
వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ర్టాలతో కలిసి పనిచేస్తామని ప్రధాని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ప్రధా�
NDA meet | లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ దక్కడంతో ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో రేపు సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు బీ�
Lok Sabha elections | ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఓట్ల లెకింపు ఏర్పాట్లపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తాను చేస్తున్న పోరాటంలో తన అంకుల్ జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ నుంచి ‘పూర్తి మద్దతు’ ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మధుబని