జేఎన్టీయూలో కొత్తగా ‘క్వాంటమ్ కంప్యూటింగ్' పేరుతో నూతన కోర్సు ప్రవేశ పెడుతున్నారు. దీనిని ‘నెక్ట్స్ జనరేషన్' కోర్సు అని కూడా పిలుస్తున్నారు. యూనివర్సిటీ రూల్స్ 2025(ఆర్ 25)లో కూడా ఈ అంశాన్ని పొందుపరి�
NIT | నిట్లో ‘హైడ్రాలజిక్ ఎక్స్ ట్రీమ్స్ విశ్లేషణ, నమూనాల అభివృద్ధిలో పురోగతులు’ అనే అంశంపై జియన్ (గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకడెమిక్ నెట్ వర్క్స్) కింద 10 రోజుల ప్రఖ్యాత శిక్షణ కార్యక్రమాన్�
NIT | నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లోని శిక్షణ, అభ్యాస కేంద్రం(సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్-సీటీఎల్) ఆధ్వర్యంలో ‘ఏఐఓటీ (కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వాటి అనువర్త�
JEE Main Results | జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం రాత్రి ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీని విడుదల చేసిన అధికారులు.. ఆ తర్వాత విద్యార్థులు సాధిం�
NIT | వరంగల్ నిట్ స్ప్రింగ్ స్ప్రి 2025 కోసం ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు సాంస్కృతిక వేడుకలు జరుగనున్నాయి. గురువారం నిట్లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ బిద్యాధర్ సుబుది వివరా�
RS Praveen Kumar | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గురుకుల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కానీ కాంగ్రెస్ పాలనలో అది సాధ్యం కావడం లేదు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్�
కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్స్ప్రీ-2024 వసంతోత్సవానికి నిట్ రెడీ అయింది. ఈ నెల 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నిట్ డైరెక్టర్
జేఈఈ అడ్వాన్స్కు 2021-2022 సెప్టెంబర్ 21కి ముందు ఇంటర్ రాసినవారు అర్హులు కాదని ప్రకటించడం తెలుగు రాష్ర్టాల విద్యార్థులకు తీరని అన్యాయాన్ని తలపెట్టడమే అవుతుందని కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పాపని నాగరాజు
జేఈఈ మెయిన్1లో మొదటిరోజు తొలి షిఫ్ట్ పరీక్ష రాసిన వారిలో ఏకంగా ఎనిమిది మంది అభ్యర్థులు వంద పర్సంటైల్ మార్కులను సొంతం చేసుకొన్నారు. మొదటిరోజు పేపర్ సులభంగా రావడం..