JEE Main Results | జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం రాత్రి ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీని విడుదల చేసిన అధికారులు.. ఆ తర్వాత విద్యార్థులు సాధిం�
NIT | వరంగల్ నిట్ స్ప్రింగ్ స్ప్రి 2025 కోసం ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు సాంస్కృతిక వేడుకలు జరుగనున్నాయి. గురువారం నిట్లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ బిద్యాధర్ సుబుది వివరా�
RS Praveen Kumar | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గురుకుల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కానీ కాంగ్రెస్ పాలనలో అది సాధ్యం కావడం లేదు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్�
కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్స్ప్రీ-2024 వసంతోత్సవానికి నిట్ రెడీ అయింది. ఈ నెల 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నిట్ డైరెక్టర్
జేఈఈ అడ్వాన్స్కు 2021-2022 సెప్టెంబర్ 21కి ముందు ఇంటర్ రాసినవారు అర్హులు కాదని ప్రకటించడం తెలుగు రాష్ర్టాల విద్యార్థులకు తీరని అన్యాయాన్ని తలపెట్టడమే అవుతుందని కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పాపని నాగరాజు
జేఈఈ మెయిన్1లో మొదటిరోజు తొలి షిఫ్ట్ పరీక్ష రాసిన వారిలో ఏకంగా ఎనిమిది మంది అభ్యర్థులు వంద పర్సంటైల్ మార్కులను సొంతం చేసుకొన్నారు. మొదటిరోజు పేపర్ సులభంగా రావడం..
జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్ (B.Tech) సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ మెయిన్ (JEE Main 2024) సెకండ్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 2వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
సరికొత్త ఆలోచనలు.. నూతన ఆవిష్కరణలకు నిట్ వేదికగా నిలిచింది. టెక్నోజియాన్-24(ఇన్జీనియస్) వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరిగే ఈ టెక్నోజియాన్లో శనివారం ఇంజినీరింగ్ విద్యార్థులు సుమ
వరంగల్ నిట్లో ఈ నెల 19 నుంచి 21 వరకు టెక్నోజియాన్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. ఇందులో వివిధ రాష్ర్టాలకు చెందిన సుమారు 15 వేల మంది నిట్ ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొననున�
వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించనున్న టెక్నోజియాన్-2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నిట్ల నుంచి 15 వేల మంది విద్య�