జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్ (B.Tech) సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ మెయిన్ (JEE Main 2024) సెకండ్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 2వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
సరికొత్త ఆలోచనలు.. నూతన ఆవిష్కరణలకు నిట్ వేదికగా నిలిచింది. టెక్నోజియాన్-24(ఇన్జీనియస్) వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరిగే ఈ టెక్నోజియాన్లో శనివారం ఇంజినీరింగ్ విద్యార్థులు సుమ
వరంగల్ నిట్లో ఈ నెల 19 నుంచి 21 వరకు టెక్నోజియాన్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. ఇందులో వివిధ రాష్ర్టాలకు చెందిన సుమారు 15 వేల మంది నిట్ ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొననున�
వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించనున్న టెక్నోజియాన్-2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నిట్ల నుంచి 15 వేల మంది విద్య�
దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లంటే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలన్న పేరున్నది. ఇంజినీరింగ్ టాప్ కాలేజీల్లో ఎన్ఐటీలదే అగ్రస్థానం. అలాంటి ఎన్ఐటీల్లో ఫ్యాకల్టీ కొరత వేధ
శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓ విద్యార్థి మతపరమైన అంశాలపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలు ఇతర విద్యా
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Main- 2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్ 1న)�
తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్రతిష్ఠాత్మక నిట్, ఐఐటీల్లో సీట్లు కొల్లగొట్టారు. ఐఐటీ, నిట్, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి సంబంధించి జాయ
‘విద్య లేనిదే వికాసం లేదు. వికాసం లేనిదే పురోగతి లేదు. పురోగతి లేనిదే ప్రగతి లేదు. అన్ని సమస్యలకు మూలం విద్య లేకపోవడమే’ అన్నారు జ్యోతిరావు ఫూలే. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ �
ఐఐటీ, ఎన్ఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లోప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్-2 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అదరగొట్టారు. జేఈఈ శిఖరాన తెలంగాణ విజయ పతాకను ఎగురవేశారు. జేఈఈలో తమకు తిరుగులేద�
వరంగల్లోని నిట్ సందడిగా మారింది. ‘కళాధ్వని స్ప్రింగ్ స్ప్రీ-2023’లో భాగంగా విద్యార్థులు తమలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు.