దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లంటే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలన్న పేరున్నది. ఇంజినీరింగ్ టాప్ కాలేజీల్లో ఎన్ఐటీలదే అగ్రస్థానం. అలాంటి ఎన్ఐటీల్లో ఫ్యాకల్టీ కొరత వేధ
శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓ విద్యార్థి మతపరమైన అంశాలపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలు ఇతర విద్యా
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Main- 2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్ 1న)�
తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్రతిష్ఠాత్మక నిట్, ఐఐటీల్లో సీట్లు కొల్లగొట్టారు. ఐఐటీ, నిట్, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి సంబంధించి జాయ
‘విద్య లేనిదే వికాసం లేదు. వికాసం లేనిదే పురోగతి లేదు. పురోగతి లేనిదే ప్రగతి లేదు. అన్ని సమస్యలకు మూలం విద్య లేకపోవడమే’ అన్నారు జ్యోతిరావు ఫూలే. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ �
ఐఐటీ, ఎన్ఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లోప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్-2 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు అదరగొట్టారు. జేఈఈ శిఖరాన తెలంగాణ విజయ పతాకను ఎగురవేశారు. జేఈఈలో తమకు తిరుగులేద�
వరంగల్లోని నిట్ సందడిగా మారింది. ‘కళాధ్వని స్ప్రింగ్ స్ప్రీ-2023’లో భాగంగా విద్యార్థులు తమలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో శుక్రవారం సాంకేతిక సంబురం అంబురాన్నంటింది. మూడు రోజులపాటు జరుగునున్న టెక్నోజియాన్-2022కు దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వేలాది మంది తరలివచ్చా�
JEE main | దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే జేఈఈ మెయిన్ (JEE main) మొదటి విడుత పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి ఈ నెల 29 వరకు నేషనల్ టె�