Minister KTR| ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్ పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ఆదాయపు పన్ను రిటర్న్ల (ఐటీఆర్లు) దాఖలు గడువు పెంచుతారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. గత కొన్ని రోజులుగా గడువు తేదీని పెంచుతారని వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వం ఫుల్స్
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్ధిక మంత్రులతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు ప్రారంభించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున�
న్యూఢిల్లీ : ఆస్తుల నగదీకరణ కార్యక్రమాన్ని (ఏఎంపీ) వేగవంతం చేయాలని వివిధ మంత్రిత్వ శాఖలను నీతి ఆయోగ్ కోరింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ కార్యక్రమం ద్వారా రూ 88,190 కోట్లను సమీకరించాలనే
Forbes | Nirmala Sitharaman | ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఈ 100 మంది మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో సంవత్సరం
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: వచ్చే ఏడాది బడ్జెట్లో కూడా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక నిధుల కేటాయింపు జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. హిందుస్థాన్టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ స�
న్యూఢిల్లీ : నిత్యం మారుతున్న టెక్నాలజీతో పాటు సాంకేతిక చెల్లింపుల వ్యవస్ధల క్రమబద్ధీకరణ, సమర్ధ నిర్వహణ కోసం అంతర్జాతీయంగా సమిష్టి కార్యాచరణ అవసరమని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతా