మంత్రి హరీశ్ రావు | జీఎస్టీ మండలి 45వ సమావేశం ప్రారంభమయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు
మరో 418 పాయింట్లు పెరిగిన సూచీ బ్యాంకింగ్ షేర్లలో భారీ కొనుగోళ్లు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: బ్యాంకింగ్ షేర్లు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో జోరుగా కొనుగోళ్లుసాగడంతో గురువారం బీఎస్ఈ సెన్సెక్స
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం చివరి మూడు క్వార్టర్లలో భారత్ ఆర్ధిక వృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. జులై, ఆగస్ట్లో స్థూల ఆర్థిక సంకేతాలు తిరిగి పుంజుక�
న్యూఢిల్లీ : వాడుకలో లేని ప్రభుత్వ ఆస్తుల ద్రవ్యీకరణ విధానం పట్ల మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించా�
జిల్లాలవారీగా రుణ మేళాలు | దేశంలో రుణ వృద్ధిని పెంపొందించేందుకు బ్యాంకులు జిల్లాలవారీగా రుణ మేళాలు నిర్వహిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) వార్షిక సామర్ధ్య సమీక్షలో భాగంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పీఎస్బీ అధిపతులతో సమావేశమయ్యారు. స్మార్ట్ బ్యాంకింగ్కు బాటలు �
న్యూఢిల్లీ : జాతీయ నగదీకరణ ప్రణాళిక (ఎన్ఎంపీ)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని చేసిన వ్యాఖ్యలపై ఆర్ధి
న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ప్రజాధనంతో గత ప్రభుత్వాలు 70 ఏండ్లుగా నిర్మించిన ప్రతిష్టాత్మక ఆస�
ఇన్ఫోసిస్పై కేంద్ర ప్రభుత్వం గరం కంపెనీ సీఈవోతో నిర్మలా సీతారామన్ భేటీ న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఆదాయం పన్ను (ఐటీ) చెల్లింపుదారులకు మరింత సులువైన, వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందించడానికి తీసుకొచ్చిన నూతన ఈ-�
ఇన్ఫీకి ఆర్థిక మంత్రి ఆల్టిమేటం | ఐటీ శాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు రావడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహించారు. వచ్చేనెల 15 లోగా ...
Nirmala Sitaraman: నిధుల సమీకరణ కోసం మౌలిక వసతులను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్పైప్లైన్లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట�
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి తీసుకొచ్చిన కొత్త పోర్టల్(income tax portal )లో ఎదురవుతున్న అవాంతరాలను ఇంకా పరిష్కరించని ఇన్ఫోసిస్పై ఆర్థిక శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వివరణ �