న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ నేపథ్యంలో 8 రంగాలకు ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించారు. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ నేపథ్యంలోనూ కొన్ని రంగాల
న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధమైంది. దీనికోసం వచ్చే వర్షాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అండ్ బ్యాంకింగ్ లా చట్టానికి కేంద్ర ప్రభుత్వం స
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన నల్లధనం గత ఏడాది సుమారు 20 వేల కోట్లకు పెరిగినట్లు వచ్చిన వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఖండించింది. భారతీయులు స్విస్ బ్యాంకుల్లో గత 13 ఏళ్�
ఆత్మనిర్భర్ ప్యాకేజీతో ఒనగూరిందేమిటి? కార్పస్ ఫండ్ స్కీం మార్గదర్శకాలు ఏవి? ఏమాత్రం ఆకర్షణీయంగా లేని ఆర్థిక ప్యాకేజీ బడా కంపెనీలకే దానితో ప్రయోజనాలు ఎంఎస్ఎంఈ రంగానికి చేయూతనివ్వాలి పరిశ్రమలకు భా�
మంత్రి కేటీఆర్ | కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. గత ఏడాది మీరు ప్రకటించిన ఆత్మ నిర్భర్ సహాయ
బ్లాక్ ఫంగస్ డ్రగ్స్పై పన్ను లేదు ఆక్సిజన్, పల్స్ఆక్సిమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లపై 5 శాతానికి అంబులెన్స్లపై జీఎస్టీ 12 శాతానికి న్యూఢిల్లీ, జూన్ 12: కొవిడ్-19 కోసం ఉపయోగించే పలు అత్యవసరాలపై జీఎస్ట�
జీఎస్టీ కౌన్సిల్| కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం కొనసాగుతున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్ర�
కోవిడ్ వ్యాక్సిన్లపై పన్ను తగ్గింపు.. 12న జీఎస్టీ కౌన్సిల్ భేటీ?!
శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ ....
ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకెళ్లిన నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, జూన్ 8: కొత్తగా ప్రారంభించిన ఆదాయం పన్ను (ఐటీ) ఈ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిని వెబ్సైట్ను రూపొందించిన ఇన్ఫోసిస్
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ సోమవారం కొత్త వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో అనేక సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వెబ్సైట్ను సరిచేయాలని, దాన్ని
అమరావతి, మే 29: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆమె దృష్టికి తీ�
దిగుమతులపై సుంకం మినహాయింపు జీఎస్టీ మండలి కీలక నిర్ణయం వ్యాక్సిన్లపై పన్ను రేటు జోలికి వెళ్లని కౌన్సిల్ న్యూఢిల్లీ, మే 28: చాలాకాలం తర్వాత ఈ ఏడాదిలో తొలిసారి సమావేశమైన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి.. ఊహ�