నేడు 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ | జీఎస్టీ కౌన్సిల్ 43వ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరుగనుండగా.. సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వహ�
న్యూఢిల్లీ, మే 3: కరోనా అంతం కోసం అన్ని దేశాలు తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా తయారీ సాంకేతికతను ప్రపంచంతో పంచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. మహమ్మారిపై పోరులో టీకా జాతీ�
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మళ్లీ జాతీయ స్థాయిలో లాక్డౌన్కు దిగబోమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల�
న్యూఢిల్లీ : 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5 శాతం పెరిగి రూ 9.45 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఇక రూ 2.61 లక్షల కోట్ల రిఫండ్లను చెల్లించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రత్య
చిన్న మొత్తాల పొదుపు వడ్డీరేట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గిన మోదీ సర్కారు పొరపాటు జరిగిందన్న ఆర్థిక మంత్రి సీతారామన్ యథాతథంగానే ఉంటాయని ప్రకటన ఎన్నికల స్టంట్గా అభివర్ణిస్తున్న ప్రతిపక్షాలు న్యూఢిల్ల�
న్యూఢిల్లీ: పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుం�
పీఎఫ్ వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితి పెంపు న్యూఢిల్లీ, మార్చి 23: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో తమ విరాళాలపై ఉద్యోగులు పొందే వడ్డీ ఆదాయానికి పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం పెంచింది. ఏట
న్యూఢిల్లీ: వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై చర్చించడానికి సిద్ధం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మంగళవారం ఆమె స్పందిస్తూ జీఎస్టీ పరిధిలో�
న్యూఢిల్లీ, మార్చి 22: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను పెంచుతూ తెచ్చిన ఇన్సూరెన్స్ సవరణల బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించింది. సోమవారం లోక్సభ దీనికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గత వా